KNR: నేడు నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం గణితం-బి/ జువాలజీ /చరిత్ర పరీక్షకు బోర్డు అధికారులు సెట్ ‘ఏ’ పేపర్ ఎంపిక చేశారు. జమ్మికుంటలో ఏర్పాటు చేసిన 3 పరీక్ష కేంద్రాల్లో జనరల్ విద్యార్థులు 427, వొకేషనల్ విద్యార్థులు 252 మంది హాజరుకానున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.