AP: తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. వారాంతపు సెలవుల నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాల రద్దీ అమాంతం పెరిగిపోయింది. దీంతో టీటీటీ అధికారులు వాహనాల రద్దీని నియంత్రిస్తున్నారు.