AP: కలియుగ దైవం వెంకటేశ్వరుడికి కల్తీ నెయ్యితో ప్రసాదం తయారు చేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. సుమారు 20 కోట్ల లడ్డూలను కల్తీ నెయ్యితోనే తయారు చేశారని ఆయన పేర్కొన్నారు. కెమికల్స్లో నెయ్యిని కల్తీ చేసి, ఇప్పుడు ఆ నెపం తమపై వేస్తున్నారని మండిపడ్డారు. తప్పులు చేస్తూ హెరిటేజ్ సంస్థపై నిందలు మోపుతున్నారని విమర్శించారు.