బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబోలో తెరకెక్కిన ‘ధురంధర్’ ఫ్రాంఛైజీ ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సిరీస్ రెండు భాగాలతోనే ప్రపంచవ్యాప్తంగా రూ.3000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన మొదటి ఇండియన్ ఫిల్మ్ ఫ్రాంఛైజీగా నిలిచింది. ఇక ప్రపంచవ్యాప్తంగా మొదటి భాగం రూ.1300CR+, రెండో భాగం రూ.1700CR+ వసూళ్లు చేశాయి.