VSP: కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మోసగిస్తోందని ఏఐవైఎఫ్ ప్రధాన కార్యదర్శి అచ్యుతరావు ఆరోపించారు. గత ప్రభుత్వంలో 2 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వం నేడు 10,060 పోస్టులు ఇచ్చి నిరుద్యోగులను దగా చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమాచారం విశాఖపట్నంలో జరిగిన ఏఐవైఎఫ్ ఆఫీస్ బ్యానర్ సమావేశంలో మాట్లాడారు