దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 33.34 పాయింట్లు నష్టపోయి 80,126 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 5.9 పాయింట్ల నష్టంతో 24,573 దగ్గర కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88.12గా ఉంది. కాగా, GSTలో నూతన సంస్కరణలపై ఇవాళ, రేపు GST మండలి భేటీలో చర్చల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.