AP: రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగు కార్పొరేషన్లకు 51 మంది డైరెక్టర్లను నియమించింది. ఏపీ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్కు 16 మంది, వెనకబడిన తరగతుల సహకార సంఘానికి 5 మంది, కమ్మ కార్పొరేషన్కు 15 మంది, రాష్ట్ర నూర్బాషా దూదేకుల కార్పొరేషన్కు 15 మంది డైరెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.