పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ క్రేజీ కాంబో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ కేవలం పాటలకే పరిమితం కానున్నారని సమాచారం. మాస్ ఎలివేషన్లు, కీలక సన్నివేశాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం మేకర్స్ తమన్ను రంగంలోకి దించుతున్నట్లు టాక్. మార్చి 26, 2026న విడుదల కానున్న ఈ చిత్రంపై ఈ మార్పుతో అంచనాలు మరింత పెరిగాయి.