తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 20 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 77,743 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,276 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.59 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.