AP: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 2025-26ల గణనీయంగా పెరిగింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య, హుండీ ఆదాయం, ప్రసాదాల పంపిణీ, ఇలా అన్ని విభాగాల్లోనూ రికార్డు స్థాయి వృద్ధి నమోదైంది. 2025లో సగటున రోజుకు 90వేల నుంచి 95వేల మందికిపైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.