AP: ఎన్టీఆర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కంచికచర్ల మండలం పరిటాలలో వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కిడ్నీలు పాడవడంతో వైద్యం చేయించుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
Tags :