ఇటీవలె మహేష్ బాబు(mahesh)-త్రివిక్రమ్(trivikram) సినిమా మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఫస్ట్ షెడ్యూల్ తర్వాత ఈ సినిమా షూటింగ్కు గ్యాప్ ఇచ్చారు. దాంతో ఈ ప్రాజెక్ట్ పై ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అందుకే రీసెంట్గా ఎస్ఎస్ఎంబీ 28 నుంచి వరుస అప్టేట
మరోసారి రంగస్థలం(Rangasthalam) కాంబో ఫిక్స్ అయిపోయింది. రామ్ చరణ్(ram charan), సుకుమార్(sukumar) ఈ సారి అంతకు మించి అనేలా భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. అంతేకాదు ఇప్పటికే ఇంట్రో సీన్ కూడా షూట్ చేశారనే న్యూస్ ఇప్పుడు వైరల్గా మారింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో
అవతార్ 2(Avatar 2) రిలీజ్ టైం దగ్గర పడుతోంది. దాంతో ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు సినీ అభిమానులు. ఎందుకంటే అవతార్ మూవీతో దర్శకుడు జేమ్స్ కామెరాన్ అంతలా మ్యాజిక్ చేశాడు.. పండోరా అంటూ ఓ కొత్త ప్రపంచాన్నే ప్రపంచానికి పరిచ
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు(Ayyanna Patrudu) అరెస్టు అయ్యాడు. ఆయనను రాజమండ్రి సీఐడీ పోలీసులు గురువారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. అర్థరాత్రి సమయంలో సీఐడీ పోలీసులు.. అయ్యన్న పాత్రుడి ఇంటి గోడ దూకి మరీ ఇంట్లోకి ప్రవేశించడం గమనార్
కీలక మ్యాచులో టీమిండియా బంగ్లాదేశ్(bangladesh) జట్టుపై ఘన విజయం(india won) సాధించింది. ఐదు పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇండియా 185 పరుగుల లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది. కానీ వర్షం కారణంగా బంగ్లా టార్గెట్ను 16 ఓవర్లకు 151 పరుగు
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. తాజాగా కోహ్లీ మరో రికార్డు క్రియేట్ చేశాడు. టీ20 వరల్డ్ కప్ మ్యాచుల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్గా నిలిచాడు కొహ్లీ. శ్రీలంక బ్యాటర్ మహెళ జయవర్ధ
వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి(Challa Bhageerath Reddy) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు కన్నుమూయడం గమనార్హం. భగీరథ రెడ్డి… గత కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఆదివారం ఆయనకు దగ్గు తీవ్రతరం అయ్
తెలుగులో నంబర్ వన్ టాక్ షో గా బాలయ్య అన్ స్టాపబుల్ దూసుకుపోతోంది. మొదటి సీజన్ సక్సెస్ కాగా… సెకండ్ సీజన్ లో మొదటి ఎపిసోడ్ చంద్రబాబుతో అదరగొట్టాడు. ఒక పొలిటికల్ లీడర్ రావడం.. అది కూడా చంద్రబాబు ఇలాంటి షోకి రావడం మొదటిసారి కావడంతో అందరూ ఆసక్త
కొరటాల శివ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. అయితే షూటింగ్ అప్టేట్తో పాటు మిగతా నటీ నటుల విషయంలో మాత్రం.. ఎన్టీఆర్ 30 సస్పెన్స్గా మారింది. ముఖ్యంగా హీరోయిన్ విష
ఈ మధ్య తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాల కోసం భారీ బడ్జెట్ పెడుతున్నారు మేకర్స్. ముఖ్యంగా ఒక్కో ఫైట్, పాటకు కోట్లకు కోట్లు కుమ్మరిస్తున్నారు. చరణ్-శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆర్సీ 15 కోసం ఒక్కో పాటకు, ఫైట్లకు 9, 10 కోట్లు ఖర్చు చేస్తున