మునుగోడు ఎన్నికల(munugode by election) ప్రచారం నేటితో ముగియనుంది. దీంతో.. కీలక నేతలంతా చివరగా.. ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో…చివరి రోజున ప్రచారంలో భాగంగా మునుగోడు మండలంలోని పలివెలలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etela Rajender) ప్రచారం చేస్తున్న సమయంలోనే, టీఆ
జనసేనాని పవన్ కళ్యాణ్ ని వైసీపీ నేతలు టార్గెట్ చేశారనే విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ఒకరి తర్వాత మరొకరు పవన్ పై వరసగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా.. మంత్రి అమర్నాథ్(Minister Amarnath) పవన్ పై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ కోసం కాపులు సమావేశం
ప్రస్తుతం బడా బడా హీరోలు సైతం.. నెగెటివ్ రోల్ చేసేందుకు సై అంటున్నారు. తాజాగా హీరో విశాల్ కూడా విలన్గా మారబోతున్నాడట. టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. గతంలో విజయ్ ‘మాస్టర్’ సినిమాలో విజయ్ సేతుపతిని విలన్గా చూపించిన సంగతి తెలిసిం
ఆదిపురుష్(Adipurush) పోస్ట్ పోన్ గురించి ఇంకా మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.. కానీ ఈ సినిమా వాయిదా పడడం ఖాయమని బాలీవుడ్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అతి త్వరలో దీనికి సంబంధించిన ప్రకటన కూడా రానుందని టాక్. ప్రస్తుత పరిస్థితులు కూడా ఆదిపురుష్
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ భారీ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. SSMB 28 వర్కింగ్ టైటిల్తో మొదలైన ఈ సినిమా.. ఆల్రెడీ ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.. ఇక మహేష్ లండన్ ట్రిప్ నుంచి తిరిగి రావ
ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్తో ఆర్సీ 15 ప్రాజెక్ట్ చేస్తున్నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(ram Charan). ఇప్పటికే చాలా భాగం షూటింగ్ జరుపుకుంది ఈ చిత్రం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాదిలో ఈ సి
మూడు రాజధానులపై(Three capitals) తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Jagan) మరోసారి క్లారిటీ ఇచ్చారు. తాము అన్నీ ఆలోచించిన తర్వాత… విశాఖను పరిపాలనా రాజధానిగా ఎంపిక చేశామని ఆయన చెప్పడం గమనార్హం. ఇటీవల ఓ ప్రముఖ పత్రికకు ఆయన ఇంటర్వ్యూ ఇవ్వగా.. అందుల
గుజరాత్ లోని మోర్బీ జిల్లాలో కేబుల్ బ్రిడ్జ్(morbi bridge) కూలి దాదాపు 140 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తూ పోలీసులు 9 మందిని అరెస్టు(9 people arrested) చేశారు. వీరిలో బ్రిడ్జ్ కాంట్రాక్టర్, టికెట్ క్లర్కులు, సెక్యూరిటీ గా
గుజరాత్లో కేబుల్ బ్రిడ్జి(Morbi bridge) కూలిన ఘటనను తలుచుకుని ప్రధాని మోడీ(PM Modi) తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన జీవితంలో ఇప్పటి వరకు ఇంతటి బాధను ఎప్పుడూ అనుభవించలేదన్నారు. ప్రమాద ఘటన గురించి తెలియగానే తన హృదయం తల్లడిల్లి పోయిందన్నారు. ఇది ఇలా వు
టీఆర్ఎస్(trs)తో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులోనూ పొత్తు పెట్టుకోదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) తేల్చి చెప్పారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా జోడో యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నా