రంగారెడ్డి: షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీడీపీఓ ఉదయ కలిశారు. అనంతరం ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ విజయలక్ష్మి వెంకటమ్మ లక్ష్మీబాయి, అండాలు రేవతి, జోష్ణ, జయలక్ష్మి, గీత, తదితరులు పాల్గొన్నారు.
Tags :