ASF: ఇటీవల అనారోగ్యంతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి మంగళవారం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో SP శ్రీనివాస్ రావు చెక్కును అందించారు. లింగాపూర్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేసిన రాథోడ్ గణేశ్ ఏప్రిల్ 4న మృతి చెందాడు. దీంతో బాధిత కుటుంబానికి రూ. లక్ష 65 వేల విలువైన చెక్కును SP అందజేశారు.