SRCL: కోనరావుపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను నిర్వహించనున్నట్లు సెస్ ఏఈ మహేష్ తెలిపారు. వేములవాడ సబ్ డివిజన్ పరిధిలోని వేములవాడ పట్టణం, వేములవాడ రూరల్, అర్బన్, బోయిన్పల్లి, చందుర్తి రుద్రంగి, కోనరావుపేట మండలాలకు చెందిన వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.