NLR: భూసారం ఆధారంగా రైతులు తమ పొలాల్లో ఎరువులు వినియోగించాలని శాస్త్రవేత్త డా.డీవీకే నాగేశ్వర్ రావు సూచించారు. ఆచార్య ఎన్.జీ రంగా వ్యవసాయ విద్యాలయం కృషి విఙ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో కలిగిరి కొత్తూరు గ్రామంలో కార్యక్రమం నిర్వహించారు.
Tags :