మునుగోడు ఎన్నికలు(munugode elections) మరో వారం రోజుల్లో జరగనున్నాయి. ప్రచారం కూడా రేపటితో ముగియనుంది. కాగా.. ఈ ఎన్నిక నేపథ్యంలో…. ఆ నియోజకవర్గానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్న రూ.89.91 లక్షల నగదును హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేస
అసలే లైగర్ ఫ్లాప్తో డీలా పడిపోయాడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda). అలాంటిది ఇప్పుడు సమంత(Samantha) వల్ల మరింత టెన్షన్ పడుతున్నాడట రౌడీ. సామ్ మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని చెప్పడంతో.. అభిమానుల్లో ఆందోళన మొదలైన సంగతి తెలిసిందే. సమంతకు ఏమైంద
ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివ(Koratala siva)తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR). అయితే గత కొద్ది రోజులుగా అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా, ఉండదా.. ఉంటే ఇంకెప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది.. అనే సందేహాలెన్నో అభిమానులను కలవరపెడుతోంది. అంత
పవర్ స్టార్.. రెబల్ స్టార్ కలిస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకుమించి అనేలా ఉంటుంది. పై అప్ కమింగ్ ప్రాజెక్ట్తో పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగు పెట్టబోతున్నారు పవన్(Pawan kalyan).. ఇప్పటికే బాహుబలిత
ప్రస్తుతం అన్స్టాపబుల్ 2తో సందడి చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ(balakrishna). ఇక అఖండ తర్వాత గోపీచంద్ మలినేనితో ‘వీరసింహారెడ్డి’ అనే యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నా
మునుగోడు ఎన్నిక(Munugode by election) మరో వారం రోజుల్లో జరగనుంది. ఈ నేపథ్యంలో… ఈ ఎన్నికకు సంబంధించి ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనుంది. దీంతో చివరి రోజైన రేపు…. అన్ని పార్టీల నేతలు ప్రచారాలు హోరెత్తించనున్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్రావులు రేపు మునుగ
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ యాప్ ట్విట్టర్(Twitter) యాజమాన్యం మారిన సంగతి తెలిసిందే. ట్విట్టర్ ని ఇటీవల టెస్లా అధినేత ఎలన్ మస్క్ దక్కించుకున్నారు. తన చేతుల్లోకి ట్విట్టర్ రాగానే… దానిని సమూళంగా ప్రక్షాళన చేయడం మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు నామమాత్రపు
ఎప్పుడు యాక్టివ్గా ఉండే సమంత.. ఒక్కసారిగా మయోసైటిస్ అనే వ్యాధి సోకినట్లు సోషల్ మీడియాలో చెప్పడంతో.. అభిమానులంతా షాక్ అయ్యారు. అది కూడా డబ్బింగ్ స్టూడియో నుంచి సెలైన్ బాటిల్ ఎక్కుతున్న ఫోటో షేర్ చేయడంతో సమంతకు సీరియస్గానే ఉన్నట్టు అర్థమవు
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu).. త్రివిక్రమ్ దర్శకత్వంలో 28వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది ఈ ప్రాజెక్ట్. అయితే అనుకోకుండా మహేష్ తల్లి ఇందిరా దేవి ఆకస్మిక మరణం.. మహేష్ను కలిచివేసింది. అంద
అవతార్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2009లో వచ్చిన దర్శకుడు జేమ్స్ కేమరూన్ అద్భుత సృష్టి ‘అవతార్’.. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా వచ్చి పుష్కర కాలం దాటిపోయినా.. ఆ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అందుక