ఏపీ సీఎం జగన్ తనను నమ్ముకొని తమ పార్టీలోకి వచ్చిన కొందరు నాయకులకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. ఇటీవల ఆలీకి కీలక పదవి కట్టబెట్టగా.. తాజాగా నటుడు పోసాని కృష్ణ మురళి(Posani krishna murali)కి సైతం ఓ పదవి ఇవ్వడం విశేషం. ఏపీ ఫిల్మ్ డెవలెప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్
ప్రస్తుతం ఎనర్జిటిక్ యంగ్ హీరో రామ్(Ram).. మాస్ డైరెక్టర్ బోయపాటి(Boyapati) శ్రీనుతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. శ్రీలీలా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను.. ఇటీవలే సెట్స్ పైకి తీసుకెళ్లారు. రామ్-బోయపాటి కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో ఈ స
2009లో వచ్చిన విజువల్ వండర్ ‘అవతార్’ సెన్సేషన్గా నిలవడంతో.. వరుస సీక్వెల్స్ ప్రకటించాడు దర్శకుడు జేమ్స్ కామెరూన్. ఫస్ట్ సీక్వెల్ ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దాంతో అవతార్ 2(Avatar 2) పై ఎక్కడ లేని అంచనా
కొంత గ్యాప్ తర్వాత ‘జిన్నా’గా ప్రేక్షకుల ముందుకొచ్చిన మంచు విష్ణు పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు . సినిమా టాక్ బాగున్నా.. ముందు నుంచి నెగెటివ్ ప్రచారం జరగడం.. పైగా నాలుగు సినిమాలకు పోటీగా రావడంతో అనుకున్నంత స్థాయిలో అలరించలేకపోయింది. దాంతో వ
దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ చూసిన జనాలకు.. ఆ స్థాయిలో వస్తున్న గ్రాఫిక్స్ సినిమాలు ఏ మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాయి. గ్రాఫిక్స్ పరంగా రాజమౌళి సినిమాలనే పీక్స్లో చూస్తున్నారు. దాంతో ఆ అంచనాలను అదుకోవవడం మరో దర్శకుడి
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) హత్యకు కుట్ర జరిగిందని సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ వార్త వినగానే… వైసీపీ నేతలే ఈ కుట్ర చేస్తున్నారంటూ పవన్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే.. మరికొందరి వాదన
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడుని గురువారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇంటి గోడ కూల్చివేత , ఫోర్జరీ పత్రాలు సమర్పించారని అయ్యన్నపై అభియోగాలున్నాయి. ఈ కేసులో మొదటి నిందితుడిగా అయ్యన్
దేశంలో ఎన్నికల పర్వం మొదలౌతోంది. ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో ఎన్నికల నగారా మోగింది. గుజరాత్(Gujarat) అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. రెండు విడతల్లో గుజరాత్ ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్ లో మొత్తం
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో.. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ‘ఆదిపురుష్(Adipurush)’ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా కోసం దాదాపు 500 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు మేకర్స్. అయితే ఈ సినిమా టీజర్ ఆదిపురుష్ పై ఉన్న అంచనాలను త
ఆచార్య ఫ్లాప్.. గాడ్ ఫాదర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతోంది మెగాస్టార్ 154 ప్రాజెక్ట్. బాబీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య(Waltair Veerayya)’ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చే