దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ సింపుల్గా ఉంటారు. తన ఇద్దరు కుమారులు కూడా క్రికెట్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. పెద్ద కుమారుడు సమిత్ మ్యాచ్ ఆడుతుండగా పేరంట్స్ వీక్షించారు.
యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా యానిమల్ మూవీ హిట్తో బాలీవుడ్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. దీంతో దర్శక దిగ్గజం రాజమౌళి కన్నా ఎక్కువ పేరు తెచ్చుకున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో సలార్ ట్రైలర్ టాప్ ట్రెండ్ అవుతోంది. ట్రైలర్ చూసి ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సలార్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు ప్రశాంత్ నీల్.
ప్రస్తుతం థియేటర్లో దూసుకుపోతోంది యానిమల్ మూవీ. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. రష్మిక కంటే ఎక్కువ క్రెడిట్ కొట్టేసింది మరో బ్యూటీ. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది హాట్ బ్యూటీ తృప్తి డిమ్రీ.