TPT: ఈనెల 14న బీఆర్ అంబేద్కర్ జయంతి ప్రభుత్వ సెలవు దినం సంధర్బంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఓ ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు సుదూర ప్రాంతాల నుంచి వ్యయ, ప్రయాసలతో పోలీస్ కార్యాలయంలో నిర్వహించే PGRSకు రావొద్దని తెలిపారు.