కెజియఫ్ సిరీస్తో ఒక్కసారిగా పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకుంది నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్. అక్కడి నుంచి కాంతారతో మరో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇక ఇప్పుడు సలార్తో మరో సంచలనానికి రెడీ అవుతున్నారు. దీంతో ప్రభాస్ క్రేజ్ను భలేగా వాడుకుం
యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కీడా కోలా. ఆడియెన్స్ను బాగానే అలరించిన ఈ క్రైమ్ కామేడీ మూవీ.. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అయిపోయింది.
యువగళం పాదయాత్ర అనేది జగన్ మాదిరిగా బుగ్గలు నిమిరే యాత్ర కాదని పవన్ కళ్యాణ్ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ సర్కార్ని ఇంటికి పంపించి టీడీపీ, జనసేన సర్కార్ను ఆహ్వానిద్దామని పిలుపునిచ్చారు.
అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన అల్లర్ల వెనక పల్లవి ప్రశాంత్ అభిమానుల ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఏ1గా ఉన్న పల్లవి ప్రశాంత్ను అరెస్ట్ చేశారు.
బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్పై పోలీసులు కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పారిపోయాడు అనే వదంతులు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో ఇన్స్టాగ్రామ్ వేదికగా తాను ఎక్కడికి పారిపోలేదని ఓ వీడియోను విడుదల చేశాడు పల్లవి
తెలుగుదేశం పార్టీ హయాంలోనే రాష్ట్ర అప్పులు పెరిగాయని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. ఏడాదికి 12.07 శాతం చొప్పున అప్పులు పెరిగాయని.. మొత్తం 168 శాతం పెరిగాయని లెక్కలతో సహా వివరించారు.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో 33 వేలకు పైగా ఆక్సిజన్ బెడ్స్, 6 వేలకి పైగా ఐసీయూ బెడ్స్ అందుబాటులో ఉంచినట్లుగా వైద్యారోగ్య శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు తెలిపారు.