భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు పోచంపల్లిలో పర్యటించారు. పోచంపల్లి టై అండ్ డై ఇక్కత్ పట్టు చీరల తయారీని పరిశీలించారు. చేనేత కార్మికులను చూస్తే ఎంతో ఆనందంగా ఉందన్నారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ. 500కే వంట గ్యాస్ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీని ద్వారా ప్రభుత్వానికి ఎంత నష్టం రానుందో, ఎవరెవరికి ఇవ్వాలో సివిల్ సప్లై శాఖ అధికారులు గైడ్ లైన్స్ సిద్ధం చేస్తున్నారు.
గతంలో వచ్చిన కరోనా మహమ్మారి తెలుగు సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. వైరస్తో యావత్ భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఇబ్బంది పడింది. ఇప్పుడు మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసులతో సినీ పరిశ్రమ వణికిపోతోంది.
సింగర్ సునీత తనయుడు ఆకాశ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం సర్కారు నౌకరి. ఓ మారుమూల పల్లెలో సాగే కథ. గ్రామీణ ప్రజలకు కండోమ్పై అవగాహన కల్పించే ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో ఆకాశ్ నటన ఆకట్టుకుంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ముగిసింది. ఫైనల్స్ జరిగిన రోజు రాత్రి జరిగిన అల్లర్లకు కారణమైన పల్లవి ప్రశాంత్పై జూబ్లీహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న పల్లవి ప్రశాంత్ మంగళవారం తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పోలీస
ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్లాలనుకునే తిరుమల భక్తులకు అలర్ట్. వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకోవడంతో పాటు భక్తులకు సూచనలు చేసింది.
ప్రభాష్ హీరోగా నటించిన సలార్ చిత్రం ఈ నెల 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కోసం రెబల్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూశారు. ఈక్రమంలో నిన్న టికెట్స్ విడుదల కాగా.. అందరూ ఒక్కసారిగా బుక్ మై షో యాప్ ఓపెన్ చేయగా క్రాష్ అయ్య
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు పోచంపల్లిలో పర్యటించనున్నారు. పోచంపల్లి టై అండ్ డై ఇక్కత్ పట్టు చీరల తయారీని పరిశీలించి.. వివిధ అవార్డు గ్రహీతలు, చేనేత కార్మికులతో సమావేశం కానున్నారు.