సన్నబియ్యాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. భారత్ బ్రాండ్ రైస్ పేరుతో సన్న బిర్యాన్ని కేజీ 25 రూపాయలకే అందించేందుకు సిద్ధమైంది.
తెలుగు చిత్ర పరిశ్రమలోని టాప్ కమెడియన్ బ్రహ్మానందం తన ఆత్మకథను అక్షరరూపంలో మలిచారు. ఆత్మకథ రాసిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా బ్రహ్మానందంను ఇంటికి పిలిచి శాలువాతో సత్కరించారు.
సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ ఘోర ఓటమిపాలైంది. భారత బ్యాటర్లు చేతులెత్తేయడంతో స్వల్ప స్కోరునే దక్షిణాఫ్రికా ముందు ఉంచింది. దీంతో 32 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది.
రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నట్లు ఆస్పత్రి సంఘాలు వెల్లడించాయి. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించడం లేదని, ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆరోగ్య శ్రీ కింద రేపటి నుంచి రోగులను చేర్చుకోమని ఆస్పత్రి సంఘాలు ప్రకటించాయ
నౌకలో విధుల్లో ఉన్న నావికుడు అదృశ్యమయ్యారు. తుర్కియేలోని నౌకాశ్రయానికి వెళ్లే మార్గంలో నౌక నుంచి కనిపించకుండా పోయారు. ఆచూకీ లేదని నావికుడి కుటుంబం ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని ఆశ్రయించింది.
ఏపీలో ఈసారి ఎన్నికల్లో కూడా వైసీపీనే విజయం సాధిస్తుందని జన్ మత్ పోల్ సంస్థ స్పష్టం చేసింది. ఏపీ ప్రజలు అధికార పార్టీ అయిన వైసీపీకే పట్టం కడతారని తెలిపింది.
ప్రజా పాలనపై మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు ఎన్నికల వరకు కాలయాపన చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన పేరిట దరఖాస్తులు స్వీకరిస్తుందని కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన పిస్టల్ గ్లాక్ రూపకర్త ఆస్ట్రియన్ ఇంజినీర్ గాస్టిన్ గ్లాక్ తుది శ్వాస విడిచారు. ఈ పిస్టల్ గ్లాక్ గన్ను ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల సైన్యాలు, భద్రతా దళాలు, నేరగాళ్లు విపరీతంగా ఇష్టపడతారు.
ప్రముఖ భారత క్రికెటర్ అంబటి రాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. అంబటి రాయుడికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి తన పార్టీలోకి ఆహ
భారత్కు చెందిన 8 మంది ఖతార్లో గూఢచర్యం చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన అక్కడి కోర్టు వాళ్లకు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తాజాగా ఖతర్ కోర్టు కీలక తీర్పునిచ్చింది.