కేరళ రాష్ట్రానికి వరదలు తీవ్ర విషాదాన్ని మిగిలిచాయి. మంగళవారం అర్ధరాత్రి, తెల్లవారుజామున ప్రజలంతా నిద్రలో ఉండగానే జరగరాని ఘోరం జరిగిపోయింది. వాయనాడ్ జిల్లాలోని మండక్కై, చురాల్మల ప్రాంతాలలో జనాలు తమ కుటుంబసభ్యులను పోగుట్టుకుని, వారి ఆచూక
మగధీర సినిమా రిలీజ్ అయ్యి నేటికీ 15 ఏళ్ళు. రాజమౌళి దర్శకత్వంలో గీత ఆర్ట్స్ అల్లు అరవింద్ నిర్మాణంలో ఈ సినిమా సృష్టించిన చరిత్ర తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉన్నంతకాలం గుర్తుంటుంది. రామ్ చరణ్ చిరుతతో పరిచయమయ్యి… రెండవ సినిమా రాజమౌళితో పడటం అది క
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ధరల తగ్గింపుపై దృష్టి సారిస్తుంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటూ కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ బుధవారం కలె
మహేష్ … ఆ పేరులోనే వైబ్రేషన్ వుంది అనేది ఒక సినిమాలో డైలాగ్. 6 ఏళ్ళ పిల్లల నుంచి 60 ఏళ్ళ వృద్ధుల వరుకు… అనకాపల్లి నుంచి అమెరికా వరుకు… పల్లెటూళ్ళో ఉండే ఒక సాధారణ రైతు దగ్గర నుంచి ఖండాలు దాటి విదేశాల్లో బడా ఉద్యోగులు, వ్యాపారవేత్తలు అనే తేడా
తమిళనాడు సినిమా నిర్మాతలు హీరోల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. హీరో ధనుష్ కు ఊహించని షాక్ ను ఇచ్చారు. ధనుష్ తో పాటు విశాల్, శింబు లకు కూడా ఇది ఒక మెర షాక్ అనే చెప్పాలి. ఆగష్టు 15 తరువాత హీరో ధనుష్ తో సినిమా చేయాలంటే నిర్మాతల మండలి అనుమతి తప్పసరి
సూపర్ స్టార్ మహేష్ బాబుకు మేనమామ, సూపర్ స్టార్ కృష్ణకు స్వయానా బావ ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు (73) నిన్న రాత్రి మృతిచెందారు. ఈయన హీరో కృష్ణ చెల్లెలు భర్త. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన ఆదివారం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో మృతి
చదువుకోడానికి వెళ్తే ప్రాణాలు పోవాల్సిందేనా? గడిచిన ఐదేళ్లలో అక్కడ 633మంది భారత విద్యార్థులు చనిపోయారు.. చదువు… ప్రతీఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం… చదువుకు వయసు లేదంటారు.. విద్యార్థి దశలో జీవితంలో ఉత్తమ కెరీర్, ఉద్యోగం సాధించాలనే పట
మెగా హీరోల్లో సాయి ధరమ్ తేజ్ కు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన మార్క్ స్టైల్ పెర్ఫార్మన్స్ తో పిల్లా నువ్వులేని జీవితం, సుప్రీమ్, విరూపాక్ష లాంటి సాలిడ్ బ్లాక్ బస్టర్స్ కొట్టిన హీరో. రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అటెండ
పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ లో భారత్ బోణి కొట్టింది. మను బాకర్ అరుదైన రికార్డు సృష్టించింది. స్వల్ప మార్జిన్ తో రజతం కోల్పోయిన, కాంస్య పతాకాన్ని గెలిచి దేశం గర్వించేలా చేసింది మను. ఇప్పటివరకు ఒలింపిక్స్ లో మహిళా షూటర్ ఎవరూ పతాకాన్నిగెలవ
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిను బెంగళూరులో పిలీసులు అరెస్ట్ చేశారు. గడిచిన ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన తరువాత రోజు మే 14న తిరుపతి ఎస్ వి మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లిన ప్రస్తుత చంద్రగిరి ఎమ్మ