దేవర సినిమా నుండి రెండవ పాట ‘చుట్టమల్లే’ వచ్చేసింది… 2024లో మొదటి సగంలో సినిమాల సక్సెస్ రేట్ అంతంతమాత్రంగానే సాగింది. రెండవ సగంలో భారీ సినిమాలు ఉన్నాయి. 1ఆగష్టు 5 నుంచి బడా సినిమాల హవా మొదలవ్వబోతుంది. ఆగష్టు తరువాత సెప్టెంబర్ లో తెలుగు ఇండస
ఈరోజు ఉదయం ఆగస్టు 5న భారత స్టాక్ మార్కెట్ కనీవినీ ఎరుగని విధంగా తీవ్రంగా కుప్పకూలింది. ఈ రోజు బీఎస్ఈ సెన్సెక్స్ 800 పాయింట్ల పైగా పడిపోయి, 60,000 పాయింట్ల దిగువకు చేరింది. నిఫ్టీ కూడా 250 పాయింట్ల క్షీణతను నమోదు చేసింది, 17,800 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ
తెలుగు సినిమా పరిశ్రమలో మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చిన్న పిల్లల డాగర నుంచి పండు ముసలి వరుకు మహేష్ బాబును ఇష్టపడతారు. ఆగష్టు 9న ఆయన పుట్టినరోజు సందర్భంగా 2001లో రిలీజ్ అయిన మహేష్ బాబు సూపర్ హిట్ మురారి సినిమా థియేటర్
ఆంధ్రప్రదేశ్లో విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల తరచూ బెంగళూరు పర్యటనలు చేస్తూ, తన అనుచరులను అసంతృప్తికి గురిచేస్తున్నారు. కారణాలు ఏమైనా కానీ, ఈ తరచూ ప్రయాణాలు ఆయన్ని వెంటాడుతున్న అనుచరులను కలచివేస్తున్నాయి. గతంలో జగన్ ముఖ్యమంత్రి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో కీలక ప్రకటన చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు దగ్గరలో ఒక కొత్త క్రికెట్ స్టేడియం నిర్మాణం ప్రణాళికను ప్రకటించారు. ఈ ప్రకటన ద్వారా రాష్ట్రానికి క్రికెట్ మైదానంలో కొత్త దశ అందించాల
అక్టోబరు 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు – భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలవకుండా విస్తృత ఏర్పాట్లు – అన్ని ప్రత్యేక దర్శనాలు మరియు అర్జిత సేవాలు రద్దు – టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి తిరుమలలో శ్రీవారి వార్ష
కేరళ వాయనాడ్ లో వరద బీభత్సం అంతాఇంతా కాదు. ఇప్పటివరకు 350 మంది మృతులను గుర్తించారు రెస్క్యూ బలగాలు. 250 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. రెస్క్యూ ఒపేరాశన్స్ లో ఉన్న బలగాలు, పోస్ట్ మోర్టమ్ చేస్తున్న డాక్టర్లు సైతం నివ్వెరపోయే రీతిలో మృతదేహాలు. ఇంత
శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు తిరుమలలోని హోటళ్ళు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, పరిశుభ్రమైన, నాణ్యమైన, రుచికరమైన ఆహార పదార్థాలను అందివ్వాలని ఈవో శ్రీ శ్యామల రావు పునరుద్ఘాటించారు. ఇందుకోసం ఇప్పటికే ఆహార పదార్థాల తయారీదారులు మరియు హోట
ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణేష్ విగ్రహం కొత్త రికార్డు నెలకొల్పనుంది.. హైదరాబాద్ లో, తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని విగ్రహాలు ఉన్నా, వినాయక చవితి కి ఖైరతాబాద్ గణపతి ప్రత్యేకత వేరు. రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా, దేశం మొత్తం ఈ విగ్రహాన్ని దర్శించుకో
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రం లోని అన్ని షాపులు మరియు రెస్టారెంట్లు రాత్రి ఒంటిగంట వరకు తెరిచి ఉంచుకోవచ్చని, వ్యాపారాలు సాగించవచ్చని ప్రకటన చేసారు. హైదరాబాద్ అంటేనే నైట్ లైఫ్ పేరు, ఉద్యోగరీత్యా రా