టెలివిజన్ షోస్ ద్వారా ఎంతోమంది నటులు పరిచయమయ్యారు. వారిలో చాలామంది స్టార్ కమెడియన్స్ రేంజ్ కి ఎదిగారు. పాత రోజుల్లో దూరదర్శన్, నేటితరం నటులకు యూట్యూబ్, ఓటీటీ, కామెడీ షోస్ లాంటి వేదికలు ఉపయోగపడ్డాయి. గత పదేళ్లలో చూస్తే ఈటీవీ ద్వారా మల్లెమాల స
బాలీవుడ్ లో కలెక్షన్లు రాబట్టడం, రికార్డులు తిరగరాయడం కొత్తేమి కాదు. 70స్, 80స్ మొదలు ఇప్పటివరకూ ఎంతోమంది స్టార్లు ఎన్నో ఘనతలు సాధించారు. తాజాగా బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ ట్రెండ్ నడుస్తుంది. ఆయనబాక్ తో బ్యాక్ 1000 కోట్ల సినిమాలతో అల్ టైం హిట్లు సాధి
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హిట్టును పుట్టిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతల మాటలు తూటాల్లా పేలుతున్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంకటరెడ్డి అన్న మాకొక మాటకు హరీష్ రావు సమాధానమిస్తూ నేను వెంకటరెడ్డికి సమాధానమిస్తా కానీ ఆయనకు అర
దిల్ రాజు… 50 సినిమాల ప్రస్థానం, చిన్న సినిమాలతో మొదలయ్యి, స్టార్ హీరోలను హ్యాండిల్ చేసి, ప్రస్తుతం పాన్ ఇండియా లో జెండా పతే సన్నాహాలు చేస్తున్న ప్రొడక్షన్ హౌస్. దిల్ రాజు తెలుగు ఇండస్ట్రీ లో ఒకరిద్దరు మినహా అగ్ర హీరోలందరితో సినిమాలు చేసాడు.
తెలుగు రాష్ట్రాల్లో హీరోలు రాజకీయ నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉండడం ఈనాటిది కాదు. ఎన్టీఆర్, ANR, కృష్ణల దగ్గర నుంచి నేటి యువతరం కధానాయకుల వరకు చాలామంది హీరోలు రాజకీయ నేతలతో మంచి బాండింగ్ ఉన్నవారే. గత దశాబ్ద కాలంగా ఇలా పొలిటీషియన్స్ తో ఫ్రెండ్ష
బంగారం అంటే ఎవరికీ ఇష్టం ఉండదు? పేద, మధ్యతరగతి, ధనిక ఇలా స్థాయితో సంబంధం లేకుండా ప్రతీవారు తమ సంపాదనతో మొదట కొనాలని అనుకునేది బంగారం. ఎందుకంటే ఏళ్ళు గడిచేకొద్దీ బంగారం విలువ పెరుగుతూనే ఉంటుంది. కొన్ని వందల ఏళ్ళ నుంచి బంగారాన్ని ఇష్టముగా ధరిం
రెండు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తాయి. రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు రిజర్వాయర్ల వద్ద ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. చాలా ప్రాంతాల్లో రోడ్లు కోతకు గురై రవాణా వ్యవస్థ అస్తవ్యస్త
మద్యం ప్రియులకు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. ఆషాఢమాసం అంటే బోనాలు, హైదరాబాద్ వాసులకు బోనాలు అంటే ఒక ఎమోషన్. చివరి ఆదివారం కావడంతో ప్రతీ ఇంట్లో బంధు మిత్రులతో ఆషాడం బోనాలు జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో వైన్ షాపులను, కళ్ళు దుకాణాల
మొబైల్ ప్రియులకు ఇది శుభవార్తే. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ 2024- 25 ఎన్నో మార్పులకు శ్రీకారం చుడుతోంది. ప్రజల జీవితాల్లో, ప్రతి వ్యక్తికి శరీరంలో ఒక భాగం అయిపోయిన ఫోన్ ధరల్లో కూడా మార్పు వస్తుంది. మొబైల్ కంపెనీల్లో రారాజు అయ
ఈరోజుల్లో సోషల్ మీడియా వాడకం బాగా పెరిగింది. అభిమానులే కాకుండా సినిమా స్టార్లు, డైరెక్స్టర్లు కూడా సోషల్ మీడియా ప్లాటుఫార్మ్స్ లో పుబ్లిచిత్య్ బాగా పెంచారు. సినిమాలకు పనిచేసే జర్నలిస్టులు, సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులు అందరూ సోషల్ మీడియ