భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ తన సోషల్ మీడియా ఖాతాలలోని ప్రొఫైల్ పిక్చర్ను నల్ల రంగులో మార్చారు. RG కార్ మెడికల్ కళాశాలలో పీజీ విద్యార్థిని పై జరిగిన లైంగికదాడి మరియు హత్యకు సాలిడరిటీ చూపించేందుకు ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున
గత రాత్రి (ఆగస్టు 19) హైదరాబాద్ నగరంలో సంభవించిన భారీ వర్షంతో నగరంలో కొన్ని ఏరియాలు అస్తవ్యస్తంగా మారాయి. రాంపూర్ ప్రాంతంలో ఓ వ్యక్తి వరద నీటి ఉధృతిలో బైక్ నడపగా వర్షపు నీరు దాటికి బైకుతో సహా కొట్టుకుపోయాడు. పక్కనే ఉన్న కాలనీ వాసులు సత్వర స్పం
కోల్కతా RG కార్ మెడికల్ కాలేజీ- ఆసుపత్రిలో పీజీ మెడికల్ విద్యార్థిని పై లైంగికదాడి మరియు హత్య జరిగిన ఘటనపై సుప్రీం కోర్టు సుమోటో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యుల ధర్నా కొనసాగుతున్న సందర్భంలో, సుప్రీమ్ కోర్ట్ ప
సూర్య, రజనీకాంత్ ఇద్దరూ భారీ బడ్జెట్ సినిమాలు చేసే స్టార్లు.. వీళిద్దరి మధ్య అక్టోబర్ 10, 2024న విడుదలయ్యే చిత్రం ‘కంగువ’, ‘వేటయన్’ మధ్య పోటీ సినిమా పరిశ్రమలో భారీ అలజడి సృష్టిస్తోంది. ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద గట్టి పోటీకు సిద్ధమయ్యాయ
తెలంగాణ మంత్రి సీతక్క రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులతో కాసేపు గడిపారు. రేవంత్ రెడ్డి మనుమడిని ఆడిస్తూ కాసేపు ఆనందంగా గడిపారు. తెలంగాణ రాష్ట్
బాలీవుడ్లో భారీ హిట్ దిశగా ‘స్త్రీ 2’ బాక్స్ ఆఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తుంది. రాజ్కుమార్ రావు, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా, రిలీజ్ అయిన మొదటి రెండు రోజుల్లోనే 100 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించటంతో బాలీవుడ్ వర్గాల్లో
ప్రభాస్, దీపికా పదుకునే కల్కి 2898 AD సినిమా ఇప్పుడు OTT వేదికలపై అందుబాటులోకి రానుంది. ఈ మైథాలజీ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని ఆగస్టు 22న, ప్రేక్షకుల కోసం స్ట్రీమింగ్ చేయనున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్ర
కోల్కతా రేప్ కేసు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. RG కర్ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ను అత్యాచారం చేసి చంపిన ఘటన రాజకీయంగా పెను దుమారమే రేపింది. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం ఈ ఘటనకు సంఘీభావంగా ర్యాలీ చేసారు. బీజేపీ, NDA మిత్రపక్
ఉత్తర ప్రదేశ్ లో సబర్మతి ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 20 కోచులు పట్టాలు తప్పాయి. సబర్మతి ఎక్స్ప్రెస్ అహ్మదాబాద్ – వారణాసి మధ్య నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్సప్రెస్. ఉత్తర్ ప్రదేశ్ వారణాసి కి ఉదయం 10 గంటలకు చేరుకోవాల్సి ఉంది. ప్రయా
ఆగష్టు 14న ప్రీమియర్ షోస్ తో భారీగా విడుదల అయిన రవి తేజ మిస్టర్ బచ్చన్ చిత్రం మిశ్రమ స్పాండన అందుకుంది. ప్రీమియర్ టాక్ తోనే సెకండ్ హాఫ్ రిపోర్ట్ దారుణంగా చెప్పారు. రవి తేజ్ ఫ్యాన్స్ సైతం డైరెక్టర్ హరీష్ శంకర్ ను దూషించారు. ఐతే జరిగిన డామేజే ని