యానిమల్ మూవీ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. థియేటర్లకు ప్రేక్షకుల తాకిడి నేపథ్యంలో ముంబైలో అర్ధరాత్రి 2 గంటల వరకు.. అలాగే ఉదయం 5.30 గంటలకు కూడా స్పెషల్ షో వేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎక్స్లో షేర్ చేశారు.
సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి హస్తినలో బిజీగా ఉన్నారు. వరసగా అగ్రనేతలను కలుస్తూ వస్తున్నారు. కేసీ వేణుగోపాల్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కలిశారు. ప్రమాణ స్వీకారానికి రావాలని మరి మరి కోరారు.
జోరు వానతో హీరో విష్ణు విశాల్ ఇంట్లోకి భారీగా వరదనీరు వచ్చింది. ఇంటి పైకి వచ్చి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది సిబ్బంది వచ్చి.. సురక్షిత ప్రాంతానికి తరలించారు.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెడుతునే ఉన్నాడు ప్రభాస్. రెండు మూడు సినిమాలు సెట్స్ పై ఉండగానే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లాక్ చేస్తున్నాడు. సలార్, కల్కి, మారుతి ప్రాజెక్ట్, స్పిరిట్ తర్వాత ప్యూర్ లవ్ స్టోరీ చేయబోతున్నాడు ప్రభాస్. తాజాగా ఈ సి