AP: విజయవాడలో ఇద్దరు పిల్లల మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. భవానీపురంలో మేరారామ్(12), ఉమారామ్(13) గురువారం మిస్ అవ్వగా.. వారు ట్యూషన్కి వెళ్లకుండా బస్టాండ్ నుంచి ముంబైకి చేరారని, అక్కడి నుంచి గుజరాత్ సూరత్కు వెళ్లడాన్ని పోలీసులు గుర్తిం
E.G: కడియం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నికలు శనివారం ఏకగ్రీవం అయ్యాయి. అధ్యక్షునిగా చిక్కాల సూరిబాబు ఎంపికయ్యారు. ఉపాధ్యక్షునిగా యండమూరి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులుగా పాలగుమ్మి శేషగిరి, బొమ్మిరెడ్డి బ్రహ్మాజీ లు, కార్యదర్శిగా అన్నందేవు
KRNL: మద్దికేర మండల ప్రజలకు శనివారం ఎస్సై హరిత ముఖ్యమైన హెచ్చరిక జారీ చేశారు. జిల్లా పరిసరాల్లో ఇళ్ల దొంగతనాలు, వాహనాల చోరీలు, చైన్ స్నాచింగ్ ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. పత్తికొండ ఆర్టీసీ బస్టాండ్లో చైన్ దొంగతనం జరిగినట్లు పేర్కొని.. ప్ర
అన్నమయ్య: రాజంపేట మండల పరిధి బోయినపల్లిలోని శాన్వి ఇంటర్నేషనల్ పాఠశాలలో ఆదివారం ఉచిత వైద్య మెగా శిబిరం నిర్వహిస్తున్నట్లు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శరత్ కుమార్ రాజు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కంటి, బీపీ, షుగర్ వంటి పరీక్షలు చేస్తా
MBNR: నారాయణపేటలో నూతనంగా ఎన్నికైన పాలకవర్గం ప్రతినిధులు ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంపీ డీకే అరుణను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అరుణ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ
VKB: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మోడల్ సోలార్ విలేజ్ పథకం గురించి అవగాహ సదస్సు నిర్వహిస్తున్నట్లు KADA స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డి తెలిపారు. శనివారం పట్టణంలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో నిర్వహించే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్
SRPT: తుంగతుర్తిలోని పోలీస్ స్టేషన్కు ఇంటర్ ప్రశ్నా పత్రాలు శనివారం చేరుకున్నాయి. ఈ నెల 25 నుంచి జరగనున్న ఇంటర్ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మధుకర్, ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్
TPT: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గూడూరు ఎమ్మెల్యే పి. సునీల్ కుమార్కు పలు ప్రాంతాల ప్రజలు అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారి సమస్యలను సావధానంగా విని వాటి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. సంబంధిత ఆర్జీలను అధికార
VZM: సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా కూటమి పాలన సాగుతుందని ఎమ్మెల్యే లోకం నాగమాధవి వెల్లడించారు. కొండవెలగాడ-విజయనగరం రహదారి రిసర్ఫేసింగ్ పనులకు శనివారం ఆమె శంకుస్థాపన చేశారు. రూ.1.75 కోట్లతో ఈ రహదారి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం
MHBD: మహబూబాబాద్ జిల్లాలో రైల్వే స్టేషన్లో శనివారం ఒక గుర్తుతెలియని వ్యక్తి ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. అతని వద్ద ఎలాంటి గుర్తింపు ఆధారాలు లేవని, చీరాల నుంచి సికింద్రాబాద్ టికెట్ మాత్రమే లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యక్తి గ