SKLM: పవిత్ర ఖురాన్ అవతరించిన పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ఉపవాస దీక్షలు ఆచరిస్తున్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గొండు శంకర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ మాసం అనేది ఆత్మశుద్ధి, సహనం,
ATP: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కుటుంబ సభ్యులతో కలిసి శనివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.
MBNR: దేవరకద్ర పట్టణం ఎస్సీ కాలనీకి చెందిన ఉస్కిల లక్ష్మమ్మ కుమారుడు వంశీ మెడిసిన్లో సీటు సాధించి ప్రతిభ చాటుకున్నాడు. ఈ సందర్భంగా అతని ఉన్నత విద్యాభ్యాసానికి తోడ్పాటుగా దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి రూ.50 వేలు ఆర్థిక సహాయం అందజేశార
W.G: శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు శ్రీవారి చిత్రపటాలను ప్లకార్డుల్లా వాడుతూ, చెప్పులేసుకుని వాటిని విసిరేయడంపై నరసాపురం MLA బొమ్మిడి నాయకర్ నిన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో MLA బొలిశెట్టితో కలిసి ఆయన మాట్లాడుతూ.. హిందువుల మనోభావాలు దెబ
NGKL: బిజినేపల్లి మండలం మంగనూరులో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. శనివారం సాయంత్రం స్వామివారికి భక్తులు భక్తిశ్రద్ధలతో బండ్లు, బోనాల సమర్పణ చేయనున్నారు. గ్రామం నుంచి బయలుదేరే ఈ బండ్లు ఆలయం చుట్ట
SRPT: కోదాడ నుంచి వాయిల సింగారం వెళ్లే ప్రధాన రహదారిపై రోడ్డుకు ఇరువైపులా పెరిగిన కంప చెట్లు వాహనదారులకు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భారీ వాహనాలు వచ్చినప్పుడు ద్విచక్ర వాహనాల
NDL: బనగానపల్లె మండలం నందవరంలో శ్రీ చౌడేశ్వరి మాత శనివారం విశేష పుష్పలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో తెల్లవారుజామున అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి కుంకుమార్చన, రుద్రాభిషేకం నిర్వహించారు. యాగంటి ఉమామహే
ELR: భీమడోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలు ఆన్ లైన్ పెట్టుబడులు, లాభాలు అనే రెండు బూటకపు మాటలను తిప్పి కొట్టాలని ఎస్సై మదీనా భాష సూచించారు. నిన్న ఆయన మాట్లాడుతూ.. క్రిప్టో కరెన్సీ అనే కుంభకోణంలో ఎంతో మంది కుదేలయ్యారన్నారు. అమాయకులే టార్గెట్గ
RR: MLA వీర్లపల్లి శంకర్ వెటర్నరీ డిపార్ట్మెంట్ వారిని పిలిచి డిప్యూటేషన్పై వెళ్లిన అధికారిని మళ్లీ రప్పించడం కోసం అధికారులతో మాట్లాడటం హర్షించదగ్గ విషయమని RR జిల్లా కిసాన్ మోర్చా అధికార ప్రతినిధి శివారెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. బడ
VSP: GVMC పరిధిలో సర్వేయర్లపై దోపిడీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ భూముల వివరాలు, సర్వే సర్టిఫికెట్లు, వీఎల్టీ, ప్లాన్ మంజూరులు వంటి పనుల కోసం ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకు అదనంగా వసూలు చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. పనిని బ