భారత స్వాతంత్ర్యోద్యమంలో చంద్రశేఖర్ ఆజాద్ ఓ ధృవతార. అజేయ సాహసానికి, దేశభక్తికి నిలువుటద్దం. 15 ఏళ్ల వయుసులోనే సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్న ఆయన.. న్యాయస్థానంలో పేరు అడిగితే ‘ఆజాద్(స్వేచ్ఛ)’, అని తన తండ్రి ‘స్వతంత్ర’ అని గంభీరంగా సమాధా
అన్నమయ్య: మదనపల్లెలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం నాటికి నాలుగో రోజుకు చేరుకున్నాయి. స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వ
KRNL: ఖండేరి వీధికి చెందిన మనోహర్ (40) హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 22న పాత బస్టాండ్ సమీపంలోని బార్ వద్ద జరిగిన గొడవలో తెలుగు నగేశ్, తెలుగు రాజు, ఎరుకలి రాముడు, తెలుగు ఈరన్న కత్తులు, కర్రలతో దాడి చేసి హత్య చేసినట్లు డీఎ
అన్నమయ్య: కర్ణాటకలోని హోస్కోట వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లగుట్లపల్లికి చెందిన శ్రీహరి (27) దుర్మరణం చెందారు. బెంగళూరులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న శ్రీహరి, స్వగ్రామంలో పనులు ముగించుకుని బైక్పై బెంగళూరుకు తిరిగి వెళ్తుండగా
MDK: విద్యుత్ షాక్ తగిలి దున్నపోతు మృతి చెందిన ఘటన శంకరంపేట మండలం తిరుమలాపూర్లో గురువారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చాకలి బుజమ్మకు చెందిన గేదె పొలంలో మేత మేస్తూ విద్యుత్ స్తంభానికి ఉన్న సపోర్ట్ తీగ తగిలి విద్యుత్
కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరాకు అడ్వకేట్ పవన్ కుమార్ వినతి పత్రం అందజేశారు. ఫిబ్రవరి 21న 4వ పట్టణ సీఐ విక్రమ సింహాతో జరిగిన వివాదాన్ని పరస్పర చర్చలతో సఖ్యంగా పరిష్కరించుకున్నామని, ఎవరి ప్రమేయం లేదని, ఎవరిపై చర
NDL: ఎండాకాలం వచ్చిందంటే పుచ్చకాయల అమ్మకాలు జోరుగా సాగుతాయి. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అయితే వెలుగోడులో వేసవికి కొన్ని రోజుల ముందే పుచ్చకాయలు వచ్చినప్పటికీ వాటికి డిమాండ్ అమాంతం పెరిగిపోయి
TG: షీ టీమ్స్, CC కెమెరాలతో ఎక్కడికక్కడ నిఘా పెట్టినా పోకిరీల తీరు మారట్లేదు. రద్దీ ఎక్కువగా ఉంటే ప్రాంతాల్లో మహిళలు, యువతుల్ని అసభ్యంగా తాకుతూ రాక్షసానందం పొందుతున్నారు. HYD నుమాయిష్లో ఇలా చేస్తూ 260 మంది పోకిరీలు చిక్కారు. వీరిలో 22 మంది మైనర్లూ
TG: రాష్ట్ర ప్రభుత్వం మూడో డిస్కంను ఏప్రిల్ 1న ప్రారంభించనుంది. సుమారు 30 లక్షల సర్వీస్ కలెక్షన్లతో ఈ డిస్కం ఏర్పాటవగా.. దీనికే వ్యవసాయ ఉచిత విద్యుత్, మెట్రో వాటర్ బోర్డ్, లిఫ్ట్ ఇరిగేషన్ సరఫరాను బదిలి చేసింది. ఇప్పటికే పవర్ అంబులెన్సులతో ఔటేజ్ ప
జింబాబ్వేపై విజయంతో భారత్ T20 WC సెమీస్ ఆశలను నిలుపుకుంది. అయితే అసలు డేంజర్ ముందే ఉంది. దూకుడుగా ఆడుతున్న విండీస్పై మార్చి 1న గెలిస్తేనే భారత్ సెమీస్కు చేరుతుంది. ఇరుజట్లకూ కీలకమైన ఈ ‘డూ ఆర్ డై’ మ్యాచ్ వర్షంతో రద్దయితే.. మెరుగైన రన్రేట