MHBD: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై జరిగిన దాడిని ఖండిస్తూ… తొర్రూరు బీసీ సంఘాల ఆధ్వర్యంలో స్థానిక విశ్రాంతి భవనం నుంచి బస్టాండ్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే న్యాయం చ
WNP: నూతనంగా ఎన్నికైన పెబ్బేరు మున్సిపల్ పాలకవర్గం జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభిని కలిసి, పెబ్బేరు అభివృద్ధికి సహకరించమని విజ్ఞప్తి చేశారు. గత కొంతకాలంగా నిలిచిపోయిన రోడ్ విస్తరణ, తాగునీటి సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
NDL: కొత్తపల్లి మండలం ఎర్ర మఠంకు చెందిన నాయకులు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనుచరుడు వెంకట్ రెడ్డి క్యాన్సర్ వ్యాధి తో బాధపడుతూ మృతి చెందారు. విషయం తెలిసిన బైరెడ్డి వెంకట్ రెడ్డి పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అన
SRCL: పేదల ఆత్మీయ గౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ ఇల్లు అని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమంలో గురువారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు కొత
W.G: నరసాపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రెవెన్యూ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా నిర్వహిస్తున్న వైద్య పరీక్షల శిబిరాన్ని నరసాపురం ఆర్డీవో దాసిరాజు గురువారం సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిబ్బంది ఆరోగ్యంపై ప్రభ
KDP: అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల డిమాండ్లు సమంజసమని, వాటిని ఆలస్యం చేయకుండా పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి అన్నారు. గురువారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ.. వర్కర్లకు రూ.11,500, హెల్పర్లకు రూ.7,000 మాత్రమే వేతనం ఇవ్వడం అన్యాయ
E.G: రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడి వర్కర్లు & హెల్పర్లు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం కొనసాగాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు ద్రోహం చేసే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అంగన్వాడీ వర్
RR: కొత్తూరు మండలం ఇన్ముల్ నర్వ గ్రామంలో మంచినీటి సమస్యలను పరిష్కరించడానికి కొత్త పైపులైన్ పనులను సర్పంచ్ లలిత గోపాల్ నాయక్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జీపీ నిధుల నుంచి రూ. 4 లక్షలతో వాటర్ పైపు లైన్ ఏర్ప
AP: మంత్రి నారా లోకేష్ రేపు ముంబైకి వెళ్లనున్నారు. అసెంబ్లీ తర్వాత ముంబైకి బయల్దేరనున్నారు. ముంబై హయత్ రీజెన్సీలో జరిగే కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం రేపు రాత్రికి విశాఖ వెళ్లనున్నారు. అలాగే ఎల్లుండి అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నార
VZM: వేపాడ మండలం దబ్బిరాజుపేట ఎంపీపీ పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి పీ బాల భాస్కరరావు గురువారం సందర్శించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించేందుకు వారితో చతుర్విధ ప్రక్రియలు చేయించారు. ఎఫ్ ఎల్ ఎన్ మెటీరియల్ వినియోగించే తీరును ప