BDK: మణుగూరు సింగరేణి ఓ.సి.విస్తరణ నిమిత్తం తీర్లాపురం గ్రామంలో ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించారు. భూసేకరణ అధికారి ఆదేశాల మేరకు భూమికి సంబంధించిన పత్రాల పరిశీలన గత 15 రోజులుగా కొనసాగుతుంది. అయితే సర్వే చేయించుకున్న కొంతమంది వ్యక్తులు తమ భూమి ప్ర
GNTR: ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ADB) ప్రతినిధుల బృందం బుధవారం అమరావతిలో పర్యటించింది. మనీలా కార్యాలయానికి చెందిన ఐదుగురు సభ్యులు ఉండవల్లి పంప్ హౌస్, ట్రంక్ ఇన్ఫ్రా పనులు, LPS జోన్ల అభివృద్ధిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం సీఆర్డీఏ
కర్నూలు కాంగ్రెస్ జిల్లా కమిటీ నూతన కార్యవర్గం ఏర్పాటుకు ఆశావహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు క్రాంతి నాయుడు తెలిపారు. మార్చి 10లోగా కార్యవర్గాన్ని ప్రకటిస్తామన్నారు. యువకులు, మహిళలు, ట్రాన్స్ జెండర్లు, సామాజిక సే
MNCL: క్యాతనపల్లిలో ఈనెల 17న చోటు చేసుకున్న ఉద్రిక్త ఘటనలపై నమోదైన 2 కేసుల్లో ఒక కేసుకు సంబంధించి మాజీ MLA బాల్క సుమన్, మరికొందరు BRS నాయకులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మంత్రి కాన్వాయ్ పై దాడి, రాళ్ల దాడిలో పలువురు గాయపడ్డారనే ఆరోపణలతో పోలీసులు 2
W.G: నరసాపురం డీఎస్పీ శ్రీవేదను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 2018 బ్యాచ్కు చెందిన 25 మంది డీఎస్పీలను పోలీస్ కార్యాలయంకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ భారీ బదిలీ
క్రికెట్ ప్రేమికులకు మెట్రో రైలు సంస్థ తీపి కబురు చెప్పింది. టీ20 ప్రపంచకప్ -2026లో భాగంగా ఇవాళ భారత్, జింబాబ్వే తలపడనున్నాయి. ఈ క్రమంలో మ్యాచ్ టికెట్లు ఉన్నవారు ఒకసారి ఫ్రీగా ప్రయాణించడానికి అవకాశం కల్పించింది. కాగా ఈ మ్యాచ్ చెన్నై చేపాక్లోన
NRPT: డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ లావణ్య తెలిపారు. కోస్గి, నారాయణపేట డిపోల పరిధిలోని ప్రయాణికులు 7382826293 నంబర్కు ఫోన్ చేసి ఆర్టీసీ సేవలు, సమస్యలు, సలహాలు, సూచనలు ఫోన్ ద్వారా తెలియజేయాలని చెప్పారు. గురువారం ఉదయం 11 గంటల
PPM: పట్టణంలో మార్చి 1న జరగబోయే కౌలు రైతుల మహా సభలు విజయవంతం చెయ్యాలని రైతు సంఘం జిల్లా నాయకుడు రెడ్డి సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం మక్కువ మండలం తురుమామిడి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. కౌలు రైతులు కౌలు కార్డులు మంజూరు చెయ్యాలన
KKD: ఇంటి, కుళాయి, ఖాళీ స్థలాల పన్నులను సకాలంలో వసూలు చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ సంపత్ కుమార్ ఆదేశించారు. బుధవారం పిఠాపురంలో అధికారులతో నిర్వహించిన రివ్యూ సమావేశంలో ఆయన మాట్లాడారు. నిధులను నిబంధనల మేరకే ఖర్చు చేయాలన్నారు.
తిరుపతిలో ఆశాలత తన కుమార్తెను హత్య చేసిన విషయం తెలిసిందే. భర్తతో విడాకులు తీసుకున్న ఆమెకు SM ద్వారా రెడ్డి కుమార్ పరిచయం కాగా అది కాస్త సహజీవనానికి దారి తీసింది. ఈ క్రమంలో వారు పెళ్లి చేసుకోగా కుటుంబీకులు అడ్డుపడ్డారు. దీంతో తమకు బిడ్డ అడ్డుగ