NZB: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ను ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 26న ఆర్మూర్ మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని మహేశ్ కుమార్ గౌడ్ కోరారు. ఈ కార్
AP: లడ్డూలో రసాయనాల మిశ్రమంపై శాసనసభలో రేపు దాదాపు 4 గంటలపాటు చర్చించనున్నారు. ఈ క్రమంలో రేపు ఉదయం ప్రశ్నోత్తరాల అనంతరం జీరో అవర్ను రద్దు చేశారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నెయ్యి కల్తీపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ, జనసే
SDPT: సిద్దిపేట కలెక్టరేట్ ముందు సీఐటీయు ఆందోళన చేపట్టింది. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చలో కలెక్టరేట్కు పిలుపునిచ్చారు. సీఐటీయు ఆధ్వర్యంలో జిల్లాలోని గ్రామపంచాయతీ కార్మికులు కలెక్టరేట్ వద్దకు విచ్చేశారు. కలెక్టరేట్ క
AP: రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలకు శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు నోటీసులు జారీ చేశారు. తనముందు హాజరై రాజీనామా కారణాలపై వివరణ ఇవ్వాలని తెలిపారు. వారు రాజీనామా పత్రాలు చేసి చాలా రోజులు అయినప్పటికీ ఛైర్మన్ ఆమోదించలేదని వైసీపీ నేతలు మోషే
TPT: సూళ్లూరుపేటలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానంపై తీవ్ర వివాదం చోటుచేసుకుంది. సత్యం జూనియర్ కళాశాలకు చెందిన మొత్తం 233 మంది విద్యార్థుల్లో 227 మందిని ఒకే ప్రైవేట్ కళాశాలలో పరీక్షలు రాయడానికి కేటాయించడం పట్ల తల్లిదండ్రుల
NRML: కోతుల బెడదను అరికట్టాలని ప్రజలు ఎంత మొరపెట్టుకున్నా ప్రభుత్వాలు, పాలకులు మాత్రం కోతుల నియంత్రణకు అడ్డుకట్ట మాత్రం వేయలేకపోతున్నారు. ఆదివారం కడెం మండలం దోస్త్ నగర్ అటవీ ప్రాంతంలో ప్రధాన రహదారిపై ఓ వాహనానికి కోతులు అడ్డురావడంతో వాటిని త
NRML: కోతుల బెడదను అరికట్టాలని ప్రజలు ఎంత మొరపెట్టుకున్నా ప్రభుత్వాలు, పాలకులు మాత్రం కోతుల నియంత్రణకు అడ్డుకట్ట మాత్రం వేయలేకపోతున్నారు. ఆదివారం కడెం మండలం దోస్త్ నగర్ అటవీ ప్రాంతంలో ప్రధాన రహదారిపై ఓ వాహనానికి కోతులు అడ్డురావడంతో వాటిని త
KDP: బద్వేల్లో మొదటి రోజు ప్రశాంతంగా పూర్తయిన ఇంటర్ పరీక్షలు ఎస్కేపి జూనియర్ కళాశాల, గౌతమ్, బీజేఎస్ఆర్, శ్రీ గాయత్రి కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అర్బన్ సీఐ రామకృష్ణ, ఎస్సై నా
దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓటమిపై అశ్విన్ తీవ్రంగా మండిపడ్డాడు. జట్టు ఎంపిక సరిగా లేదని కోచింగ్ స్టాఫ్ను తప్పుపట్టాడు. జట్టులో నుంచి అక్షర్ పటేల్ను ఎందుకు తప్పించారో అర్థం కావడం లేదన్నాడు. ‘టీ20ల్లో అక్షర్ అత్యంత విలువైన ఆటగాడు.. ఇప