MNCL: గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని జన్నారం మండలంలోని కామన్పల్లి గ్రామ సర్పంచ్ పేరం శ్రీనివాస్ అన్నారు. బుధవారం తమ గ్రామ పర్యటనకు వచ్చిన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. గ్రామాలలో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని ప
TG: ఉపాధ్యాయుల జీతాల అంశంపై ఇటీవల విద్యా కమిషన్ ఇచ్చిన నివేదికపై తెలిసి తెలియక ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు విమర్శించారు. చాలా మందిని కన్సల్ట్ అయ్యాకే విద్యా కమిషన్ రిపోర్టు తయారు చేసిందని.. ఆ నివేదికను
JGL: బుగ్గారం గ్రామంలో అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్ పర్యటించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారులు త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. అనంతరం మిడ్ డే మీల్స్, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసి పలు సూచనలు జారీ చేశారు. ZPHS పాఠశాలల
KMR: బంజారాహిల్స్లోని తన కుటుంబ సభ్యులు, మనుమలు రిషిక్ రెడ్డి, రుషాంక్ రెడ్డిలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి కలిసి హోళీ సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్
సత్యసాయి: కూటమి ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తోందని మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి తెలిపారు. గోరంట్లలో మాజీ ఎంపీపీ జన్మదిన వేడుకలు బుధవారం అభిమానుల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భర్త నిమ్మల యువశేఖర్తో పాటు కేక్
KNR: కరీంనగర్లోని మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొని ఒకరికొకరు రంగ
NLG: మండల కేంద్రంలో కేవలం ముందస్తు బుకింగ్ చేసుకున్న రైతులకే యూరియా పంపిణీ చేస్తున్నారు. అయితే నిమిషాల్లోనే స్టాక్ అయిపోవడంతో సామాన్య రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరిన్ని యూరియా బస్తాలను అందుబాటులోకి తేవాలని, స్టాక్ వివరాలను ముందే తెలియజే
AP: చిత్తూరు జిల్లా తుమ్మెదపాలెంటో నాటు తుపాకీ కాల్పుల కలకలం రేపాయి. సాయికుమార్ అనే వ్యక్తిపై ఢిల్లీ అనే యువకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో యువకుడు సాయికుమార్ మృతి చెందాడు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఘటనకు సంబంధించి
SRPT: అనంతగిరి మండలం పాలవరంలోని పురాతన బాల ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ఎన్ఆర్ఎ రవి సుమారు రూ. 30 లక్షల ఆర్థిక సాయం అందించారు. బుధవారం సర్పంచ్ నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆలయ స్లాబ్ పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. గ్రామ అభివృద్ధికి, ఆధ్యాత్మికతక
E.G: ప్రజారోగ్య అధికారులు, సిబ్బంది నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. నగరపాలక సంస్థ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో పబ్లిక్ హెల్త్ అధికారులు, సిబ్బందితో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఉదయం 7 గంటలకల్లా రోడ్లన