KRNL: ఆలూరు నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి “ప్రజా దర్బార్” కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు టీడీపీ ఇన్ఛార్జి వైకుంఠం జ్యోతి తెలిపారు. ఇవాళ వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను వినిపించి వినతిపత్రాలు స
CTR: శ్రీరంగరాజపురం మండలంలోని కొత్తపల్లి మిట్ట జడ్పీ ఉన్నత ప్లస్ పాఠశాలను డీఈవో రాజేంద్రప్రసాద్ తనిఖీ చేశారు. పాఠశాలలో బోధన విధానం, హాజరు నమోదులు, మౌలిక వసతులు తదితర అంశాలను పరిశీలించి ఉపాధ్యాయులకు అవసరమైన సూచనలు చేశారు. విద్యార్థులు క్రమశి
NZB: రెంజల్ మండలం బోర్గం గ్రామంలోని ప్రకృతి వనానికి వెళ్లే దారిలో అక్రమంగా ప్రభుత్వ స్థలంలో ఇంటి నిర్మాణం చేపడుతున్నట్లు తన దృష్టికి రావడంతో అట్టే స్థలాన్ని గ్రామ కార్యదర్శి రాణి బుధవారం పరిశీలించారు. గ్రామపంచాయతీ అనుమతులు లేకుండా అక్రమ ఇం
TPT: జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ను ఆంధ్రప్రదేశ్ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు ఛైర్మన్ కేకే చౌదరి ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల విస్తరణ, ప్రభుత్వ పథకాల అమలు తదితర
KMM: ఏదులాపురం 12వ వార్డు కౌన్సిలర్ మొర్రిమేకల సత్యనారాయణ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఎంపీ కార్యాలయంలో ఆయనకు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు. మున్సిపల్ ఎన్నికల్లో వి
ASR: రైతును రాజుగా చూడాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనని అరకు టీడీపీ ఇంఛార్జ్ సియ్యారి దొన్ను దొర అన్నారు. డుంబ్రిగూడ మండలం బోసువలసలో మీ భూమి మీ హక్కు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్హులైన రైతులకు పాస్ ప
PPM: Y.S షర్మిల రెడ్డి చేపట్టనున్న “ఎంజీ నరేగా బచావో సంగ్రామ్”యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. పార్వతీపురం, కొమరాడ మండలాల్లో డిసిసి అధ్యక్షుడు వంగల దాలినాయుడు పర్యటించి ఈనెల17న జిల్లాకు రానున్న షర్మిల కార్యక్రమానికి ప్రజల
TG: HYD బంజారాహిల్స్లో భారీగా కల్తీ నెయ్యిని టాస్క్ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. ప్రైడ్ డెయిరీ పేరుతో నిర్వహిస్తున్న కల్తీ నెయ్యి కేంద్రంలో తనిఖీలు చేపట్టి.. 460 కిలోల కల్తీ నెయ్యి, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మహ్మద
సత్యసాయి: గోరంట్లలో మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణిని HITTV విలేకరి శ్రీదేవి బుధవారం కలిశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ జన్మదినం సందర్భంగా బహుమతి అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిమ్మల విద్యాధరణి ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని, ఆయురారోగ