శివాజీ, లయ జంటగా నటించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ నేడు థియేటర్లలో విడుదలైంది. ఓ మధ్యతరగతి కుటుంబం అనుకోని క్రైమ్ చిక్కుల్లో ఎలా ఇరుక్కుంది, ఆ తర్వాత వారు పడిన ఇబ్బందులు ఏంటి..? అనేది కథ. శివాజీ కామెడీ టైమింగ్, శివాజీ-లయ కెమిస్ట్
VKB: రాష్ట్ర సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు కొడంగల్ మున్సిపాలిటీలో ప్రారంభమయ్యాయి. 12వ వార్డులో ఛైర్మన్ ప్రశాంత్, కమిషనర్ బలరాం నాయక్ మరుగు కాలువలు శుభ్రం చేస్తూ పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన
SRD: న్యాల్కల్ మండలం ముంగి గ్రామ శివారులో నిమ్జ్ ప్రాజెక్టుకు సంబంధించిన సరిహద్దు రాళ్లను శుక్రవారం భారీ పోలీసు బందోబస్తు నడుమ ఏర్పాట్లు జరిగాయి. నిమ్జ్ ప్రాజెక్టు మౌలిక వసతుల కల్పన కోసం సంబంధిత అధికారులు సరిహద్దు రాళ్ల ఏర్పాటుకు చర్యలు తీస
GDWL: గట్టు మండలం అంతంపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను నీతి ఆయోగ్ సెంట్రల్ టీం అధికారి యోగేంద్ర ఛటర్జీ సందర్శించారు. పాఠశాలలో పారిశుద్ధ్యం, బాలికల మరుగుదొడ్లు, తరగతి గదుల నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించి, విద్యార్థుల విద్యా సామర్థ్యాలను అడిగి తె
పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయరమణరావు, కలెక్టర్ శ్రీహర్ష పాల్గొన్నారు. మహిళల హెల్త్ ప్రొఫైల్ తయారీకి చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్య
TG: కరీంనగర్ జిల్లాలో ప్రమాదం జరిగింది. చొప్పదండి మండలం రుక్మాపూర్లో లారీని బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులను రుక్మాపూర్కు చెందిన తాటికొండ సాయికిరణ్, చిలుక ప్రవీణ్గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చే
RR: రానున్న విద్యా సంవత్సరంలో ప్రైవేటు పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చకుండా, నిబంధనను అతిక్రమించే పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ ఫరూఖ్ నగర్ మండల సమితి సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారికి AISF రాష్ట్ర సమితి సభ్యుడు
అన్నమయ్య: మదనపల్లె ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని తిరుమల, వంశీకృష్ణ రైస్ మిల్లులపై కడప విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. రైస్ మిల్లుల్లో రేషన్ బియ్యాన్ని పాలిష్ చేస్తున్నారనే సమాచారంతో సీఐలు శివన్న, శ్రీనివాసరెడ్డి సిబ్బందితో కలిసి
BDK: అశ్వాపురం PMSHRI జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు ఎక్స్పోజర్ విజిట్లో భాగంగా శుక్రవారం అగ్రికల్చర్ యూనివర్సిటీ, పామాయిల్ ఫ్యాక్టరీ, నర్సరీ, రుద్రంపూర్ చిల్డ్రన్స్ పార్క్లను సందర్శించారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ నందు వివిధ రకాల మొక్కల రకా