KMR: రాజంపేటలో యూరియా సరఫరాపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యాప్లో ప్రతిరోజూ జీరో స్టాక్ మాత్రమే కనిపిస్తోందని రైతులు అధికారులను ప్రశ్నించగా.. ముందుగా అప్లై చేసుకున్నారని అధికారులు సమాధానం చెబుతున్నారు. యాప్ ద్వారా ముందుగానే అప్
TG: HYDలో కాలుష్యం, దోమలు ఎక్కువగా ఉన్నాయంటున్నారని CM రేవంత్ తెలిపారు. మూసీని ప్రక్షాళన చేస్తామంటే అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ఇటీవల ఓ అపార్ట్మెంట్ విషయంలో రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళన వద్దంటున్నారా? తొల
NZB: బోధన్ శివారులోని సేవాలాల్ జయంతి వేడుకలో ఆదివారం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మున్సిపల్ ఛైర్పర్సన్ పద్మ పాల్గొన్నారు. బంజారాలతో కలిసి వారు ఉత్సాహంగా ఆడిపాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉందని, బంజారాలకు పెద్ద
MDK: మహిళలకు సమాన హక్కులు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీఐటియు జిల్లా అధ్యక్షురాలు బాలమని అన్నారు. రామాయంపేట సీఐటీయు కార్యాలయంలో ఆదివారం మహిళా దినోత్సవం నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార
KDP: ఖాజీపేట మండలంలోని తవ్వారిపల్లె గ్రామానికి చెందిన చిట్టిబోయిన సుబ్బరాయుడు, చాలగాండ్ల సుబ్బరాయుడు, శంకర, రత్నాకరలకు చెందిన 60 గొర్రెలు ఇవాళ తెల్లవారుజామున కుక్కల దాడిలో మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతి చెందిన గొర్రెల విలువ లక్షల్లో ఉందన
ప్రకాశం: పొదిలి ప్రధాన రహదారిలోని మహా లక్ష్మమ్మ అరుగు వద్ద ఆగి ఉన్న బైక్ను మరో బైక్ వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆగి ఉన్న బైక్పై ఉన్న తండ్రీకూతురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రథమ చి
అన్నమయ్య: కురబలకోట మండలం ముదివేడు జాతరలో విషాద ఘటన చోటుచేసుకుంది. రెడ్డివారిపల్లిలోని సునీత-జగదీశ్ ఇంటికి జాతర నిమిత్తం వచ్చిన బంధువులు విద్యుత్ షాక్కు గురయ్యారు. ఈ ఘటనలో పుంగనూరు మండలం చదళ్ల గొల్లపల్లికి చెందిన పద్మావతి (50), చిత్తూరు కొం
BDK: అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హెచ్పీవీ (HPV) టీకా కార్యక్రమాన్ని ఆదివారం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రారంభించారు. మహిళల్లో వచ్చే గర్భాశయ క్యాన్సర్ వ్యాధిని ముందుగానే నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ టీకాను
JGL: సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ సమిండ్ల వాణి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల పట్టణంలో కౌన్సిలర్ పిట్ట ధర్మరాజు ఆధ్వర్యంలో హెల్త్ అసిస్టెంట్ లత, వార్డు అధికారులు శృతి,
W.G: తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి డాక్టర్ బీఆర్.అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన 30 మంది విద్యార్థులు సైనిక్ స్కూల్ ప్రవేశానికి అర్హత సాధించినట్లు ప్రిన్సిపల్ రాజారావు తెలిపారు. 9వ తరగతి నుంచి 22 మంది, 6వ తరగతి 8మంది ఎంపికైనట