KRNL: పెద్దకడబూరు మండలంలోని జాలవాడి గ్రామానికి చెందిన వడ్డె రాముడు భార్య వడ్డె సునీతకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ. 30,028 చెక్కును టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, టీడీపీ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ ముక్కన్న గురువార
GDWL: గద్వాల నియోజకవర్గంలోని గట్టు మండలానికి చెందిన ఏడుగురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఒక్కొక్కరికి రూ.1,00,116 విలువైన చెక్కులను పంపిణీ
BHNG: జిల్లా నూతన కలెక్టర్గా నియామకమైన అనురాగ్ జయంతి ఆలేరు పట్టణంలో ప్రభుత్వ కార్యాలయాల తనిఖీకి చేశారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ బీజన బాలమణి భాస్కర్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించారు. అనంతరం ఆలేరు మున్సిపాలిటీ అభివ
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలలో వివిధ కంపెనీలలో ఉన్న అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయుటకు గవర్నమెంట్ ఐటిఐ కళాశాల కాకినాడలో ఈనెల 9న ప్రైమ్ మినిస్టర్ నేషనల్ అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 9 గంటలకు ఐటిఐ పాస్ అయిన అభ్యర్థులు సర్టిఫి
KDP: ఏపీలో అంగన్వాడీ కార్యకర్తలకు 62 ఏళ్లు పూర్తయితే వారికి గ్రాట్యూటీ ఇస్తామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. అంగన్వాడీల సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని.. అసెంబ్లీలో ఈ అంశంపై MLAలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.
E.G: గోపాలపురం నియోజవర్గంలోని పోతవరం నుంచి జి.కొత్తపల్లి వరకు జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను నియోజకవర్గ AMC ఛైర్మన్ యద్దనపూడి బ్రహ్మరాజు గురువారం పరిశీలించారు. రోడ్డు నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాల పాటించి త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్ట
NRPT: పట్టణంలోని 17వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. కౌన్సిలర్లు కల్పన, ప్రభాకర్ రాజేష్ ఘట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మహిళలకు గుడ్లు, బాలమృతం, పంపిణీ చేసి గర్భిణిలకు పౌష్టికాహారంపై అవగాహన
VSP: బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి సూచించారు. స్థానిక మస్తరు కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజనీర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్, పబ్లిక్ హెల్త్ మేస్త్రీ
ASR: హుకుంపేట మండలం పట్టంపంచాయతీ నుంచి అమనగిరి వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ సియ్యారి దొన్నుదొర కూటమి నాయకులతో కలిసి గురువారం శంకుస్థాపన చేశారు. సుమారు 5కిలోమీటర్ల పొడవుతో రూ.5 కోట్ల వ్యయంతో ఈ రోడ్డు నిర్మించనున
నెల్లూరు: రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కోవూరు నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చేసిన విజ్ఞప్తులకు ప్రభుత్వం నుండి సానుకూల స్పందన లభించింది. దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న కోవూరు గ్రామ పంచాయతీని మ