E.G: ప్రపంచ స్థాయిలో ఏర్పడుతున్న ఇంధన సరఫరా అంతరాయాలను దృష్టిలో ఉంచుకుని, జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా వ్యవస్థను సమగ్రంగా పర్యవేక్షిస్తున్నట్లు JC వై.మేఘా స్వరూప్ తెలిపారు. ఆదివారం రాజమండ్రిలో JC మాట్లాడారు. సంబంధిత మంత్రి, కమిషనర్ & ఐఓసీఎల్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్ సంస్థలతో సమన్వయం చేస్తూ పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామన్నారు.