NRPT: పట్టణంలోని 17వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. కౌన్సిలర్లు కల్పన, ప్రభాకర్ రాజేష్ ఘట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మహిళలకు గుడ్లు, బాలమృతం, పంపిణీ చేసి గర్భిణిలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రంలో ప్రభుత్వం అందించే పౌష్టికాహారం క్రమం తప్పకుండా తీసుకోవాలని చెప్పారు.