MDK: ప్రభుత్వం ప్రారంభించిన 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో శుభ్రత, పరిశుభ్రత పనులు చేపట్టారు. మెదక్ రూరల్ ఎస్సై లింగం, తోటి సిబ్బంది పోలీస్ స్టేషన్ పరిసరాలను శుభ్రపరిచారు. ప్రభుత్వ సూచన మేరకు ప్రభుత్వ కార్యా
VZM: బొబ్బిలిలోని స్థానిక మల్లమ్మపేటలో ఇవాళ ఉదయం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఇద్దరు CIలు, ఏడుగురు SIలతో సహా 51మంది పోలీసులు ఇంటింటికి వెళ్లి సోదాలు నిర్వహించారు. అలాగే అనుమతి పత్రాలు లేని పలు వాహనాలను సీజ్ చేశారు. అనంతరం CI నారాయణర
GDWL: అలంపూర్లో వెలిసిన జోగులాంబ దేవి బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను శనివారం తెలంగాణ మాజీ గవర్నర్, ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సతీమణి సుధాదేవ్ వర్మ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఉభయ ఆలయాల్ల
AP: విజయవాడలో బుల్లెట్లు కలకలం సృష్టించాయి. బాలాజీ హోటల్లో పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. దుండగుడు వారిపై కాల్పులకు ప్రయత్నించాడు. అయితే ట్రిగర్ లాక్ కావడంతో.. బుల్లెట్ బయటకు రాలేదు. అప్రమత్తమై దుండగుడిని పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి 9
ATP: ఉమ్మడి జిల్లా సీనియర్స్ అండర్- 23 పురుషుల క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు ఈనెల 8వ తేదీన అనంతపురంలోని ఆర్డిటి స్టేడియంలో నిర్వహిస్తామని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి యుగేందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటలకు జనన ధ్రువీకరణ పత్రం, ఆధార కార్డు, క్రీ
NGKL: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లోని వన్యప్రాణుల రక్షణకు ఇవాళ అటవీశాఖ డ్రోన్లను రంగంలోకి దించింది. వేటగాళ్ల కదలికలు, అడవి ఆక్రమణలు, కార్చిచ్చును పసిగట్టేందుకు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇవి 4 కి.మీ. దూరం వరకు నిఘా ఉంచుతాయని రేంజ్ ఆఫ
SRD: కంగ్టి మండలం ఎన్కెమూరి సర్పంచ్ పండరి రెడ్డి ఎన్నికల్లో గ్రామ ఆడబిడ్డ పెళ్లికి రూ. 11,111 కానుక ఇస్తానని ప్రజలకు మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారంగా గ్రామానికి చెందిన వందన పెళ్లికి ఆ కానుకను శుక్రవారం రాత్రి అందజేసి ప్రజలకిచ్చిన మాటను ఆయన నిలబెట
SRPT: మోతే మండలంలోని పలు గ్రామాలకు చెందిన పేద ప్రజలు ఉపాధి లేక వలస బాట పడుతున్నారు. గ్రామాల్లో పని అవకాశాలు కరువు అవడంతో ఆంధ్రప్రదేశ్లోని గండ్లపాడు ప్రాంతానికి మిర్చి కోతలకు వెళుతున్నారు. ముఖ్యంగా 60-70 ఏళ్ల వృద్ధులు సైతం కూలి పనుల కోసం తరలిపోత
NLG: థాయిలాండ్ దేశానికి చెందిన సుమారు 20 మంది బౌద్ధ భిక్షువుల బృందం శుక్రవారం నాగార్జునసాగర్లోని నందికొండ మున్సిపాలిటీలో ఇంటింటికి వెళ్లి భిక్షాటన చేశారు. స్థానికులు వారికి బిస్కెట్లు, చాక్లెట్లు, బ్రెడ్లు, పండ్లు, ఆహార పదార్థాలను అందించార
SRCL: సిరిసిల్ల జిల్లా కోర్టు భవనాల శంకుస్థాపన కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పీ నీరజ, కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే, బార్ అసోసియేషన్ సభ్యులు, అ