SRCL: సిరిసిల్ల జిల్లా కోర్టు భవనాల శంకుస్థాపన కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పీ నీరజ, కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే, బార్ అసోసియేషన్ సభ్యులు, అధికారులు స్వాగతం పలికారు. వారికి పుష్ప గుచ్చం అందజేశారు.