NDL: బండి ఆత్మకూరు మండలం సోమయాజులపల్లె గ్రామానికి చెందిన మునిగ సుకన్య అప్లాస్టిక్ అనీమియాతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వెంటనే స్పందించారు. ప్రభుత్వం తరుపున రూ.8 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేపించారు. గ్రామ టీడీపీ నాయకులు ఎల్వోసీ పత్రాన్ని కుటుంబానికి ఇవాళ అందించారు.