ఏలూరు: నూజివీడు పట్టణంలో జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి హాజరయ్యారు. అనంతరం మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్బంగా 286 స్వయం స
CTR: GD నెల్లూరు మండలం నేల్లేపల్లె గ్రామంలో డా. రామలక్ష్మమ్మ గార్డెన్లో నూతనంగా నిర్మించిన “శ్రీ నిలయం” రిటైర్మెంట్ హోమ్ను ఆదివారం జిల్లా ఇంఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ప్రారంభించారు. ఈ
SDPT: కోహెడ మండల యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కోహెడలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో మల్లన్న స్వామి పట్నాలు, ఒగ్గు కథల కార్యక్రమం నిర్వహించారు. ఒగ్గు పూజారులు స్వామివారి మహిమలను కథల రూపంలో వినిపించగా భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్న
KMR: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా మూడో రోజు ఉత్తనూర్ గ్రామ సంఘాన్ని జడ్పీ సీఈఓ చందర్ సందర్శించారు. ‘క్లీన్ అండ్ గ్రీన్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తడి-పొడి చెత్తను వేరుచేసే విధానంపై అవగాహన కల్పించారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి
SRD: మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ నిర్మూలనకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఎంతో దోహదపడుతుందని సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 14–15 ఏళ్ల బాలికలకు వ్యాక్సినేషన్ కార్య క్రమా
KNR: కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌక్లో వినూత్న నిరసన చేపట్టారు. పార్టీ శ్రేణులు గ్యాస్ సిలిండర్లను తలపై ఎత్తుకొని నిరసన తెలిపారు. తక్షణమే పెంచిన ధరలు తగ్గించాలని, సామాన్యులపై భా
యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్ధం చేసుకున్నాడు. HYDకి చెందిన ప్రముఖ న్యాయవాది కుమార్తె కావ్య రెడ్డితో సాయి శ్రీనివాస్ ఎంగేజ్మెంట్ జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ వేడుక జరిగినట్లు సమాచారం. దర్శకుడు బోయపాటి శ్రీన
AP: రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో మరో మహిళ మృతి చెందింది. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రామలక్ష్మీ(73) అనే వృద్ధురాలు ఇవాళ మరణించింది. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరింది. కల్తీ పాల ప్రభావంతో అస్వస్థతకు గురైన మరో 9 మంది ఇంకా ఆస్పత్రుల్లోనే
ADB: తలమడుగు మండలం ఖోడద్ గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆడే గజేందర్ మాట్లాడుతూ.. పేద ప్రజలకు గృహవసతి కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్
CTR: ఎస్పీ ఆదేశాల మేరకు పెద్దపంజాణి పోలీసులు తనిఖీలు చేపట్టారు. పలు వాహనాలను తనిఖీ చేసి, అనుమానాస్పద వ్యక్తులను విచారించారన్నారు. ఈ తనిఖీలలో ఏడు లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై మారెప్ప చెప్పారు. సారా తయారీకి ఉపయోగించే వస్తువులన