నల్గొండ నగరాన్ని స్మార్ట్ సిటీగా రూపుదిద్దేందుకు రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా పని చేద్దామని నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం నల్లగొండ కార్పొరేషన్ తొలి సమావేశం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జరిగి
AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా ప్రమాద బాధితులను పరామర్శించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ రాత్రికి కాకినాడ వెళ్లనున్నారు. కాకినాడ GGHలో చికిత్స పొందుతున్న బాధితులను పవన్ స్వయంగా వెళ్లి పరామర్శించనున్నారు. కాగా, ఈ ఘటనలో 23 మంది మృత
కృష్ణా: విద్యార్థులు పరిశోధనల పట్ల ఆసక్తితో ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శనివారం కోడూరు మండలం బడేవారిపాలెంకు చెందిన సమగ్ర శిక్ష సెక్టోరియల్ ఆఫీసర్ బడే కిషోర్ బాబు రూ. 7లక్
MNCL: బెల్లంపల్లి పట్టణంలోని 105 ఏళ్ల చరిత్ర కలిగిన కాంట్రాక్ట్ బస్తీ సమస్యల వలయంలో చిక్కుకుందని, తక్షణమే అభివృద్ధి పనులు చేపట్టాలని కాంగ్రెస్ నాయకుడు కొలిపాక శ్రీనివాస్ కోరారు. శనివారం 18వ వార్డు ప్రజల తరపున మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డికి వి
PDPL: నూతన ఆవిష్కరణలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మంథనిలో ఇవాళ ఆయన కలెక్టర్ శ్రీ హర్షతో ఇన్నోవేషన్ ఎక్స్పో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నూతన ఆవిష్కరణలు పట్టణాలకే కాకుండా గ్రామాలకు సై
SRCL: ఇల్లంతకుంటలో స్మశానవాటికలో నీటి సమస్యకు చెక్ పడింది. బోరువెల్కు నూతన మోటార్ను సర్పంచ్ ఎం.రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కొంతకాలంగా నీటి కొరతతో అంత్యక్రియలకు వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతుండగా సమస్యను గుర్తించి వెంటనే చర్యలు తీసుకున
NRML: హైదరాబాద్లోని క్రేయాన్ ఆసుపత్రిలో చిన్నారుల వైద్యుడు డా.అభిషేక్పై జరిగిన దాడిని ఖండిస్తూ రాష్ట్ర ఐఎంఏ పిలుపు మేరకు నిర్మల్ జిల్లా కేంద్రంలో ఐఎంఏ వైద్యులు శనివారం భారీ ధర్నా నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసిన
KNR: కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, ట్రైనీ ఐపీఎస్ అధికారి సోహం గంగాధర పోలీస్ స్టేషన్ను శనివారం తనిఖీ చేశారు. స్టేషన్ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, మాల్ఖానా, సీజ్ వాహనాల సంరక్షణను పరిశీలించారు. 2023–25 కేసుల పెండింగ్స్, డిస్పోజల్పై సమీక్షి
E.G: గోపాలపురం నియోజకవర్గం తిమ్మాపురం గ్రామానికి చెందిన TDP కార్యకర్త పోలిన ఆంజనేయులు ఇటీవల మృతి చెందారు. ఆయన కుటుంబానికి పార్టీ తరపున రూ.5 లక్షల బీమా చెక్కును MLA మద్దిపాటి వెంకట రాజు శనివారం అందజేశారు. ప్రతి TDP కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భర