JGL: మల్యాల మండలం రాంపూర్ పంప్ హౌస్ వద్ద వరద కాలువలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలు పూర్తి నిరాధా
AP: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను 2 నెలల్లో అందుబాటులోకి తేవాలని ఆదేశించినట్లు మంత్రి గొట్టిపాటి వెల్లడించారు. అంచనాలు తయారు చేసి, మంజూరుకు సిద్ధం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దీంతో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం నిరీక్షిస్తున్
KNR: పరస్పర అంగీకారంతో సమస్యలను పరిష్కరించుకోవడమే శ్రేయస్కరమని కేశవపట్నం ఎస్సై శేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 28న నిర్వహించనున్న లోక్ అదాలత్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి, సామరస్య వాతావరణంలో కేసులు పరిష్కరించుకోవడానికి ఇది చక్కని వేదికన
HNK: జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. 10 రోజుల పాటు శిక్షణ పూర్తి చేసుకున్న కాంగ్రెస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఇన
వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో వాటర్ ట్యాంకర్ల అక్రమ వాడకం బాగా పెరిగింది. ప్రభుత్వం పేదలకు, సామాన్యులకు సరఫరా చేయాల్సిన తాగునీటిని కొందరు ట్యాంకర్ డ్రైవర్లు ప్రైవేటు ఇంటి నిర్మాణాలు, హోటళ్లు, వ్యాపార సంస్థలకు అక్రమంగా తరలిస్తున్నారు. ఒ
ATP: నీటి హక్కుల కోసం పోరాడకుంటే భవిష్యత్ తరాలకు తీరని నష్టం జరుగుతుందని జిల్లా YCP అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి హెచ్చరించారు. గ్రేటర్ రాయలసీమ వాసులుగా ఏకమై కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. సాగు, తాగునీటి ప్రాజెక్టుల పూర్త
MNCL: జన్నారం మండలంలోని చింతగూడా, పోన్కల్ పీఎసీఎస్ల ద్వారా రైతులకు యూరియా బస్తాలను అందజేస్తున్నామని చింతగూడ పీఏసీఎస్ సీఈవో కావేటి రాజయ్య తెలిపారు. చింతగూడ, పోన్కల్ పిఎసిఎస్ లకు 266 చొప్పున యూరియా బస్తాలు వచ్చాయన్నారు. యూరియా యాప్ ద్వారా బుక్
KKD: పిఠాపురం పాడా కార్యాలయంలో సోమవారం యథావిధిగా పీజీఆర్ఎస్ కార్యక్రమం జరుగుతుందని పీడీ శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 10. 30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అర్జీలు స్వీకరిస్తామన్నారు. గతంలో ఇచ్చిన అర్జీలకు పరిష్కారం దొరుకుతుందని, మళ్లీ ఇవ్వన
NRPT: విద్యుత్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గుండుమల్ మండలానికి చెందిన విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికులు చలో హైదరాబాద్కు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హతను బట్టి సబ్స్టేషన్లలో ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయాల
కోనసీమ: వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటన నేపథ్యంలో అంబేడ్కర్ కోనసీమ జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో అటువంటి ఘటనలు జరగకూడదని ఎస్పీ రాహుల్ మీనా ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఉ