AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు ఇవాళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. స్పోర్స్ మీట్లో క్రికెట్ ఆడుతూ గాయపడ్డ ఆయన్ను ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఎడమ చేతికి గాయం కావడంతో హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చ
AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు ఇవాళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. స్పోర్స్ మీట్లో క్రికెట్ ఆడుతూ గాయపడ్డ ఆయన్ను ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఎడమ చేతికి గాయం కావడంతో హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చ
KMM: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్షించే జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం ఇవాళ ఖమ్మం కలెక్టరేట్లో ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. ఈ సమావేశానికి అధికారులు పూర్తి సమాచారంతో హాజరుకా
W.G: పెదమైనవానిలంకలో శనివారం రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో మత్స్యకారులకు బోట్లు, వలల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ పంపిణీ ఏర్పాట్లను జేసీ టి. రాహుల్ కుమార్ రెడ్డి గురువారం పర్యవేక్షించారు. సుమారు 100 బోట్లను లబ్ధిదారులకు అందజేయనున్నట్
AP: రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు గ్రాండ్ టెస్ట్, తొమ్మిదో తరగతి విద్యార్థులకు SA-2 పరీక్షలు మార్చి 2 నుంచి నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను RJDలు, డీఈవోలు క్షేత్రస్థాయి సిబ్బంది
HNK: వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు విద్యుత్ అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని NPDCL సీఎండీ వరుణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కార్పొరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఓవర్లోడ్ ఉన్న ట
AP: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ విజయవాడ గాంధీనగర్లో ‘సైన్స్ సమగ్ర మహోత్సవ్-2026’ ముగింపు కార్యక్రమం జరగనుంది. AP సైన్స్ సిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహోత్సవంలో రాష్ట్రవ్యాప్తంగా 4118 స్కూల్స్ నుంచి 29435 మంది విద్యార్థులు పా
W.G: గొంది గ్రామంలో జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చల్లపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. జనసేన సభ్యత్వం తీసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. కాపు కార్పొరేషన్ ఛైర్