ATP: తీవ్ర అస్వస్థతతో అనంతపురంలోని సవేరా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ సీనియర్ నేత ఉన్నం హనుమంతరాయ చౌదరి త్వరగా కోలుకోవాలని మంత్రి నారా లోకేశ్ ఆకాంక్షించారు. వైద్యుల కృషి, దేవుడి ఆశీస్సులతో ఆయన అనారోగ్య సమస్యలను అధిగమించి, సంపూర్ణ ఆర
WNP: ఘనపూర్లోని శ్రీ బజారు ఆంజనేయస్వామి ఆలయంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ ఆధ్వర్యంలో 76వ పారాయణం ఘనంగా జరిగింది. 108 సార్లు చాలీసా పారాయణం నిర్వహించారు. ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత, భక్తులు
ASF:కెరమేరి మండలం పెద్దబండ అటవీ ప్రాంతంలోని భీమన్నగుడి,నీటి కుంటల వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ డ్రైవ్ నిర్వహించారు. FDO అప్పయ్య మాట్లాడుతూ.. భక్తులు ప్లాస్టిక్ వ్యర్ధాలను అడవిలో పారేయకుండా వెంట తీసుకెళ్లాలని సూచించారు. వంటలు చేసుకున్న
TG: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను CM రేవంత్ రెడ్డి ఆదేశించారు. గ్రామ సభల్లో సంక్షేమ పథకాల వారీగా ప్రభుత్వం చేకూరుస్తున్న లబ్ధిని ప్రజలకు వివరించాలన్నారు. ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’పై కలెక్టర్లకు సీఎం
NTR: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు జీతాలు పెంచమంటే రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేయడాన్ని నిరసనగా జగ్గయ్యపేటలో సీఐటీయు ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐటీయు మండల కార్యదర్శి షేక్ గౌస్ మాట్లాడుతూ.. అంగన్వ
PDPL: ధర్మారం మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో ఇవాళ ప్రజలు హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. రంగుల హోలీ సందర్భంగా అందరి జీవితాలు రంగులమయం కావాలని ఆకాంక్షించారు. పిల్లలు, పెద్దలు, మహిళలు తేడా లేకుండా వేడుకలో పాల్గొని ఒకరిపై ఒకరు రంగులు చల్ల
BHNG: చంద్రగ్రహణం నేపథ్యంలో జిల్లాలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని అర్చకులు మూసివేశారు (కవాటబంధనం). రేపు ఉదయం 5 గంటలకు ఆలయ తలుపులు తెరిచి, సంప్రోక్షణ, పుణ్యాహవచనం వంటి శుద్ధి కార్యక్రమాల అనంతరం భక్తు
SRD: హైదరాబాద్లోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీకు చెందిన ఎం. అనూష ఫార్మాస్యూటికల్ పరిశోధనలో పీహెచ్డీ పొందారు. బయోలాజికల్ మ్యాట్రిక్స్లో ఔషధాల అంచనాకు LC-MS/MS పద్ధతుల అభివృద్ధిపై పరిశోధన చేశారు. మానవ ప్లాస్మాలో అస్కిమినిబ్, ఫ్రక్విన్టినిబ్, లుర
MBNR: బాలానగర్ మండలంలోని మోతీ ఘనపూర్ గ్రామానికి చెందిన ప్రవీణ్ యాదవ్ మొదటి వార్డు సభ్యుడుగా గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. మంగళవారం ప్రవీణ్ యాదవ్ను మండల ఉపసర్పంచుల సంఘం అధ్యక్షుడిగా హైదరాబాదులోని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
SKLM: కంటి వ్యాధుల పట్ల జాగ్రత్తలు వహించాలని ఎల్ వి ప్రసాద్ ఆసుపత్రి విజన్ సెంటర్ కో ఆర్డినేటర్ ముద్దాడ అప్పలనాయుడు తెలిపారు. హిరమండలం పంచాయతీ సుభలయ గ్రామంలో కంటి పరీక్ష కేంద్రంలో మంగళవారం విజన్ టెక్నీషియన్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ స